gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862"},"updated":{"$t":"2024-01-05T07:41:58.191-08:00"},"category":[{"term":"CFMS ID"},{"term":"'QR' Code for Tenth Public Question Papers!"},{"term":"Ibps"},{"term":"diary"},{"term":"Business ideas"},{"term":"CM Minutes"},{"term":"Jobs in   ARUNACHAL PRADESH"},{"term":"Gate exam"},{"term":"మీకు తెలుసా?"},{"term":"Jobs in Kerala"},{"term":"Facebook"},{"term":"SBI"},{"term":"RationCard"},{"term":"Telecom"},{"term":"Government Jobs"},{"term":"CHINNARI NESTHAM"},{"term":"SCHOOL EDUCATION INFO"},{"term":"AGRICULTURE Information"},{"term":"10th Class Material"},{"term":"CBSE"},{"term":"SchoolReadyness program"},{"term":"PRASHAST Programme"},{"term":"Results"},{"term":"Teacher transfers"},{"term":"FLN"},{"term":"DSC"},{"term":"TimeTables"},{"term":"Payslip"},{"term":"education"},{"term":"Teachers News"},{"term":"Vidyarthi Vigyan Manthan 2022-23"},{"term":"INSPIRATION"},{"term":"TS SCHEMES"},{"term":"Teacher Attendance APP"},{"term":"TELUGU"},{"term":"STMS App"},{"term":"Live"},{"term":"Apdeecet"},{"term":"AP SCERT TEXT BOOKS"},{"term":"D.A"},{"term":"Telugu Grammer"},{"term":"MeritList"},{"term":"PF"},{"term":"TEACHERS CORNER"},{"term":"CPS"},{"term":"GO"},{"term":"Teacher awards"},{"term":"Exams"},{"term":"English News"},{"term":"Corona"},{"term":"Jobs in GOA"},{"term":"Jagannanna Amma Odi"},{"term":"school attendance"},{"term":"APTeLS  App"},{"term":"SSC"},{"term":"FA-1 \u0026 2 \u0026 3 \u00264"},{"term":"Aaya Cerificate"},{"term":"TLM"},{"term":"Google read along"},{"term":"APGLI"},{"term":"Azadi ka amruth"},{"term":"BEST TOURIST PLACES"},{"term":"TEMPLES"},{"term":"PRASHAST"},{"term":"Scholarship"},{"term":"HALLTICKETS"},{"term":"New districts in AP"},{"term":"Scientific Facts"},{"term":"Holidays"},{"term":"TEACHERS INFO"},{"term":"ManaBadi Nadu-Nedu"},{"term":"Banking"},{"term":"EVER GREEN"},{"term":"AP Students Attendance App"},{"term":"Lesson plan"},{"term":"XTRA apps"},{"term":"MDM"},{"term":"Student Info"},{"term":"FELLOWSHIP"},{"term":"SCHOOLS INFO"},{"term":"IIIT Notification"},{"term":"Job"},{"term":"Jobs in Bangalore"},{"term":"GUJARAT Jobs"},{"term":"No bag day"},{"term":"Annual plan"},{"term":"Technology Tips"},{"term":"Learn a word a day"},{"term":"Paytm"},{"term":"Money Saving Tips"},{"term":"Departmental Tests"},{"term":"Jobs in  Andhra Pradesh"},{"term":"Devotional Information"},{"term":"APPSC GROUP-3"},{"term":"Ajadhi ka amruth"},{"term":"AP E Hazar"},{"term":"EVS"},{"term":"Biography"},{"term":"COVID"},{"term":"Notifications"},{"term":"General information"},{"term":"CONSISTENCE RHYTHM APP"},{"term":"News paper"},{"term":"Service Information"},{"term":"Aadhaar Card"},{"term":"Employee salary cerificate"},{"term":"Science@APTeachers"},{"term":"BASE LINE TEST"},{"term":"IMMS APP"},{"term":"Leave Rules"},{"term":"APPSC Group-2"},{"term":"AP GOVT SCHEMES"},{"term":"EDUCATIONAL INFO"},{"term":"Science and Technology"},{"term":"upsc job"},{"term":"DELHI Jobs"},{"term":"PINDICS"},{"term":"TELANGANA"},{"term":"softwares"},{"term":"Rationalization"},{"term":"Jobs"},{"term":"Admissions"},{"term":"Festivals"},{"term":"CAR \u0026 BIKE CARE TIPS"},{"term":"Keys"},{"term":"Recruitment"},{"term":"Jobs in India"},{"term":"Teacher Handbooks"},{"term":"TEMPLE"},{"term":"News"},{"term":"Dictionary Books"},{"term":"ENGLISH"},{"term":"Latest Apps"},{"term":"postal insurance"},{"term":"English Job"},{"term":"CTET"},{"term":"Jobs in Jammu  and  Kashmir"},{"term":"Indian Polity"},{"term":"Academic Calender"},{"term":"HERB APP"},{"term":"phonepe"},{"term":"Votercard"},{"term":"గ్రామ సచివాలయము"},{"term":"Employee News"},{"term":"Jee mains"},{"term":"Google form links"},{"term":"APOSS-SSC"},{"term":"పండుగలు"},{"term":"Readers Corner(ఆనాటి పుస్తకాలు)"},{"term":"CENTRAL GOVT JOBS"},{"term":"Jobs in Telangana"},{"term":"AP Tet DSC Materials"},{"term":"EHS"},{"term":"GramaSachivalayam"},{"term":"MATHS"},{"term":"Health"},{"term":"CET"},{"term":"APPSC GROUP -4"},{"term":"Special days"},{"term":"Jagananna vidya kanuka"},{"term":"Chekumukhi"},{"term":"Covid vaccine certificate"},{"term":"DIKSHA APP"},{"term":"PM KISAN YOJANA"},{"term":"TIS"},{"term":"PROMOTION LISTS"},{"term":"Whatsapp"},{"term":"Ap TET Papers"},{"term":"ACCOUNT STATEMENT"},{"term":"SA- 1\u00262\u00263"},{"term":"Jobs in Andhra Pradesh"},{"term":"Medical Job"},{"term":"DSC Materials"},{"term":"Postal Jobs"},{"term":"Registers"},{"term":"schoolsinfo for APTeachers"},{"term":"READING MARATHON"},{"term":"APZPGPF"},{"term":"జీవిత చరిత్ర"},{"term":"POLITICS"},{"term":"PANCARD"},{"term":"IncomeTax"},{"term":"Independence Day"},{"term":"NEET"},{"term":"AP Schools Mapping"},{"term":"AP TET"},{"term":"INSPIRE AWARDS"},{"term":"Walk-in"}],"title":{"type":"text","$t":"ApTeachers9"},"subtitle":{"type":"html","$t":"APTeachers9 gives the information regarding government jobs and private jobs in all over the India"},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/-/TEMPLES?alt\u003djson-in-script\u0026max-results\u003d100"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/-/TEMPLES?alt\u003djson-in-script\u0026max-results\u003d100"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.apteachers9.com/search/label/TEMPLES"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"AP Teachers 9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/01245319005350289292"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"28"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"100"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-5783690769960471759"},"published":{"$t":"2022-09-30T02:20:00.001-07:00"},"updated":{"$t":"2022-09-30T02:20:09.075-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":"Manudevi Temple Aadgaon "},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u0026nbsp;\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003eManudevi Temple Aadgaon\u0026nbsp;\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003eమనుదేవి ఆలయం అడగాన్\u200c గ్రామం\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eభారతావనిలో దేవతలు వివిధ రూపాల్లో దర్శనమివ్వడంలో... అనేక కారణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. ప్రతి విగ్రహరూపానికి ఒక్కో కథ ఉంటుంది. అలాగే మహారాష్టల్రోని మనుదేవి ఆలయానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. నవదంపతుల ఆరాధ్య దైవంగా కొనియాడబుతున్న మనుదేవి ఆలయ చరిత్ర...\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్\u200c రాష్ట్రాలను వేరు చేసే అందమైన సాత్పురా పర్వతశ్రేణుల మధ్య కొలువై ఉన్నది మనుదేవి ఆలయం. ఈ ఆలయంలో ఖందేష్\u200c దేవిమాత కొలుదీరి, భక్తుల మొక్కులు తీర్చుతోంది. ఈ పురాతన ఆలయం మహారాస్ట్ర కు\u0026nbsp; ఈశాన్య దిక్కుగా ఉండే యావల్\u200c-ఛోప్రా జాతీయ రహదారి కాసరఖేడ్\u200c-అడగాన్\u200c గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ కనువిందు చేసేలా తివాచీ పరిచినట్టుగా కనిపించే పచ్చటి పర్వతశ్రేణులు ఆలయానికి మరింత శోభను కనిపిస్తున్నాయి. ఆలయానికి సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి ఖందేష్\u200c మాతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళుతుంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసాత్పురా పర్వతశ్రేణుల్లోని గ్వాలివదా ప్రాంతానికి క్రీస్తుపూర్వం 1200 కాలంలోఈశ్వర్\u200c సేన్\u200c అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయకు అపార పశుసంపద ఉండేది. కొన్ని గోవులు రోజు ప్రస్తుత మహారాష్టల్రోని తపతి నదికి నీరు త్రాగడానికి వెళ్లేవి. మిగిలిన గోవులు మధ్యప్రదేశ్\u200cలోని నర్మదా నదికి వెళ్లేవి. అయితే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో మాన్\u200cమోది అనే భయానక వ్యాధి వ్యాపించసాగింది. ఖాందేశ్\u200c ప్రాంతమంతా ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో ఖాందేశ్\u200cతో పాటు, సాత్పురా పర్వతశ్రేణుల్లో భారీగా పశు ప్రాణనష్టం సంభవించింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ భయానక వ్యాధి నుంచి రాజ్యాన్ని రక్షిం చేందుకు క్రీస్తుపూ ర్వం 1250 కాలం లో రాజు ఈశ్వర్\u200c సేన్\u200c గ్వాలివదా నుం చి మూడు కిలోమీట ర్ల దూరంలో మను దేవి మాత ఆలయా న్ని నిర్మించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅ నంతరం గ్వాలివదా కు, ఆలయానికి మధ్యలో ఆయన 13 అడుగుల వెడల్పుతో గోడను నిర్మించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగ్వాలివదాకు మాన్\u200cమోది వ్యాధి నుంచి, భూతప్రేతాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. మనుదేవి మాత ప్రస్తా వనను మనం భగవద్గీతలోనూ చూడవచ్చు. మధుర వెళ్లే ఘట్టంలో సాత్పురా పర్వతశ్రేణుల్లో మనుదేవి మాత ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రస్తావన ఉంది. ఈ పురాతన ఆలయంలో ఏడు నుంచి ఎనిమిది బావులు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో మనుదేవి, గణేష్\u200c, శివలింగం, అన్నపూర్ణ మాత విగ్రహాలు బల్పడ్డాయి. ఆలయం చుట్టూ, ముందు భాగంలోనూ ప్రకృతిశోభాయమానమైన కొండలు ఉన్నాయి. అంతేకాకుండా అదమైన వాటర్\u200cఫాల్\u200c ‘కావ్\u200cతాల్\u200c’ ఉంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-ఈ ఆలయానికి భక్తులు ఏడాదిలో నాలుగు సార్లు వస్తుంటారు. నవరాత్రి సమయాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మను దేవి కృపా కటాక్షాల కోసం దేశం నలుమూ లల భక్తులు ఇక్కడకు వచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహారాష్టల్రో నూతన దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంది. తమ సంసార జీవితం సాఫీగా సాగాలని కొత్త దంపతులు పూజలు చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం, సాత్పురా మనుదేవి ఆలయ ట్రస్టు సంయుక్తంగా ఆలయం వరకు రోడ్డు వేశాయి. ఈ రోడ్డు వేయక ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు ఆలయానికి కాలిబాటన వచ్చేవారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఎలా చేరుకోవాలి?\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరోడ్డు మార్గం ద్వారా.. భుసావల్\u200c నుంచి 20 కిలోమీటర్ల దూరంలో యావల్\u200c ఉంది. అక్క డ నుంచి బస్సులో మనువాడి ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా.. దేశం లోని ప్రధాన ప్రాంతాల నుంచి భుసావల్\u200cకు రైలు సౌకర్యం ఉంది. విమానమార్గం.. ఔరంగాబాద్\u200c విమానా శ్రయం 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/5783690769960471759/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/manudevi-temple-aadgaon.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/5783690769960471759"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/5783690769960471759"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/manudevi-temple-aadgaon.html","title":"Manudevi Temple Aadgaon "}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-2985030067404667491"},"published":{"$t":"2022-09-30T02:16:00.005-07:00"},"updated":{"$t":"2022-09-30T02:16:31.574-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Kurmaavataram,Sri kurmanadha Swamy temple-Srikurmam "},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Kurmaavataram,Sri kurmanadha Swamy temple-Srikurmam\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eశ్రీకూర్మనాధ స్వామి ఆలయం-శ్రీ కూర్మం\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీమహా విష్ణువు కూర్మావతారంలో పూజలందుకుంటున్న క్షేత్రం భారతదేశంలోకెల్లా శ్రీ కూర్మం ఒక్కటే కావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ విశిష్ట ఆలయం ఉంది. అంతే కాకుండా శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీ కూర్మవతారము విష్ణ్వంశ దశావతారాల్లో ఒకటయిన ఈ దేవాలయం మొదట శివక్షేత్రంగా వెలసి ఉన్నా శ్రీరామానునాజాచార్యులు వారివలన ఇది వైష్ణవక్షేత్రంగాను, దివ్యప్రదేశం గాను మలచారని చెబుతున్నారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ శ్రీ కూర్మం విశిష్టతలు ...\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ కూర్మంలో శిల్పళా శైలి ఎంతో విశిష్టమె ైనది. చిత్రంగా ఇక్కడి స్వా మి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉన్నా యి. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామా నుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు కూడా ఉన్నాయి.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eస్థలపురాణం...\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదక్షిణ సముద్ర తీరాన శ్వేతపురమనే పట్ట ణాన్ని శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండ బెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదన లేను, ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధాల వేడు కొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థిం చింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉధృతంగా రాజు వైపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతం మీదకు చేరి తమ మంత్రిని విషయం అడుగగా, అతను రాజుకు విషయమంతా వివరించాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపానికి ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించాడు. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రా జు తన బాధను వివరించాడు. అప్పుడు నార దుడు రాజుకు శ్రీకూర్మ మంత్రాన్ని ఉపదే శించి దీక్షతో ధ్యానించమని చెప్పాడు. ఈ గం గా ప్రవాహం వంశధార అను పేరుతో సాగ రంలో లీనమవుతుందని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పాడు. రాజు వంశధారలో స్నా నమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరు ని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పు డు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజు కు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావి ష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండం నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమి చ్చాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eస్వామి నాలుగు చేతులతో, శంఖం, చక్రం, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధించగా శ్రీమహావిష్ణువు కొలు వై ఉండేందుకు తనకు తగిన మంచి స్థాన మునకై రాజు, నారదునితో కలసి ఒక వట వృక్షం వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్ర యోగం చేశాడు. అక్కడ క్షీర సమానమైన జలం ఉద్భవించింది. ఈ గుండమునే కూర్మ గుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహా లక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగము నందు వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరు చుకొన్నాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-శ్రీకూర్మక్షేత్రానికి వంశధారా నదీ తీరంలో శ్రీకూర్మశైలమను పర్వతం ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకం. క్షేత్రమునకు దక్షిణాన ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభిస్తుంది. శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారంగా వస్తున్నది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/2985030067404667491/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/kurmaavataramsri-kurmanadha-swamy.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2985030067404667491"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2985030067404667491"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/kurmaavataramsri-kurmanadha-swamy.html","title":" Kurmaavataram,Sri kurmanadha Swamy temple-Srikurmam "}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-2580850302312678603"},"published":{"$t":"2022-09-30T02:11:00.001-07:00"},"updated":{"$t":"2022-09-30T02:11:09.892-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Muramalla Veereswarudu-Muramalla"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Muramalla Veereswarudu-Muramalla\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eమురమళ్ళ వీరేశ్వరుడు-మురమళ్ళ\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదక్షయాగ ఆహ్వానానికి నోచుకోకపోవడంతో వీరావేశానికి లోనెైన పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి... భద్రకాళీ రూపాన్ని ధరించిన పవిత్ర క్షేత్రం మురమళ్ళ. ఇక్కడ భద్రకాళీ సమేతంగా భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు వీరేశ్వరుడు. మునులు నివసించిన ఈ ప్రాంతాన్ని తొలుత ‘మునిమండలి’ అని పిలిచేవారు. అది కాలక్రమేణా ‘మురమళ్ళ’గా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మురమళ్ళ వీరేశ్వరస్వామి\u0026nbsp; విశేషాలు .\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదక్షుడు లోక సంరక్షణార్ధం చేస్తున్న ఒక యాగానికి అల్లుడెైన పరమేశ్వరుడిని ఆహ్వానించలేదు. ఈశ్వరుడి భార్య దక్షుడి కుమార్తె అయిన దా క్షాయని తన భర్త అనుమతి పొందకుండా ఆ యాగానికి వెళ్లింది. దక్షుడు అవమానించగా హోమాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆవేశం తగ్గక కోటి సూర్య ప్రకాశంతో తిరిగాడు వీరభద్రుడు. ఆ ఆవేశా నికి భూమి అదిరింది. అక్కడక్కడ కొన్ని ప్రదే శాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీరభద్రస్వామి ఆవేశాన్ని తగ్గించే బాధ్యతను తన మరో రూపమైన భద్రకాళికి అప్పగిం చింది పార్వతి. గౌతమి నది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని కొందరు మునులు నివసించేవారు. అందుకే ఆ ప్రదేశాన్ని ముని మండలి అని కూడా పిలిచేవారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅక్కడే ఆవేశంలో వున్న వీరభద్రుడు మదం పట్టిన ఏనుగులా తిరుగుతుండేవాడు. భద్ర కాళి ఆ ప్రదేశానికి వచ్చింది. ప్రక్కనే వున్న శరభయ్య చెరువులో మునిగి అతిలోక సౌంద ర్యవతిలా కన్యారూపం దాల్చి వీరభద్రుడికి దగ్గరెైంది. ఆమెను చూసిన క్షణమే వీరభద్రస్వామి ఆవేశం కొద్దిగా తగ్గింది. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వీరభద్రస్వామి ఆవేశమూ తగ్గింది. ఆనాటి నుండి వీరభద్రస్వామి దేవిని ప్రతి దినమూ కలుసుకునేవాడు. ఈ నిత్య కల్యాణా నికి అగస్త్యముని, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతమ మహర్షి మొదలెైన వారు వచ్చే వారని అంటారు. వీరభద్రస్వామి దేవిని వివాహం చేసుకున్న ఆచోట ఒక ఆలయం వెలిసింది. ఆ తర్వాత గౌతమి నది ఉప్పెనవల్ల మునిగిపోయింది. లింగరూపంలో వున్న వీరభద్రస్వామి, భద్రకాళిదేవి విగ్రహం వెల్లువలో కొట్టుకుని పోయి గోదావరి నదిలో మునిగిపోయి అట్టడుగుభాగాన వుండిపోయాయి.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eఆలయ నిర్మాణం...\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-కుమారగిరిని పాలించేవాడు శరభరాజు. ఆ రాజుకు స్వప్నంలో వీరభద్రస్వామి గోదావరి నదిలో తానున్నట్టూ తనను వెలికి తీసి ఆల యం నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ రాజు తన పరివారంతో గోదావరి నదికి వెళ్లి నదిలో మునిగిపోయివున్న వీరభద్రస్వా మిని వెలికితీసే ప్రయత్నంలో లింగంపెై గున పం తగిలింది. రక్తం స్రవించగా గోదావరి నది ఎరబ్రారిపోయింది. ఆ సమయంలో ఆ కాశవాణి తాను గోదావరి అడుగున వున్నానని బయటికి తీసుకెళ్ళమని పలికింది. రాజు అత ని పరివారము లింగాన్ని వెలికితీశారు. కొంత దూరం తీసుకెళ్ళారు. అంతలో లింగం ఎవ రూ మోయలేనంత బరువు పెరిగిపోయింది. ఆ స్వామికి అదే చోటే సరెైనదని నిర్ణయించు కున్న ఆ రాజు అక్కడే ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003cu\u003e\u003ci\u003eమండప నిర్మాణం...\u003c/i\u003e\u003c/u\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకొంత కాలం తరువాతం... రౌతు పేరమ్మ అనే ధనవంతురాలి ఓడ సముద్రంలో ఉప్పెన వాతన పడగా ఆమె తన ఓడ సురక్షితంగా ఒ డ్డు చేరితే వీరేశ్వరస్వామికి మండపం నిర్మిస్తా నని మొక్కుకుంది. ఓడ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. మొక్కుబడి ప్రకారం స్వామికి ఆ లయంలో ఒక పెద్ద మండపాన్ని నిర్మించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఎక్కడుంది ఈ ఆలయం...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eతూర్పు గోదావరి జిల్లాలో మురుమళ్ళ గ్రామంలో వుంది భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం. మునులు ఆశ్రమంలో నివసించినందువల్ల ఆ ప్రదేశాన్ని మునిమండలి అని పిలువబడిన ఈ ప్రదేశం కాలక్రమేణా మురమళ్ళగా మారింది. గోపురద్వారం దాటి ముందుకెళ్తే పెద్ద ప్రాకారం బలిపీఠం, ధ్వజస్తంభం తర్వాత వున్న మండపంలో స్వామివారి ఎదుట రెండు నందులు. ఇందులోని చిన్న నందిని ఉపనంది అంటారు. గర్భగుడి ఎదుట కుడివెైపున వినాయకుడి దర్శనం లభిస్తుంది. గర్భగుడిలో వీరేశ్వరస్వామి అనబడే వీరభద్రస్వామి లింగరూపం పశ్చిమ దిక్కున చూస్తున్నట్టున్న విగ్రహం చూడవచ్చు. గునపం తగలడం వల్ల దెబ్బతిన్నస్వామి వారి లింగాన్ని దర్శించగలం.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/2580850302312678603/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/muramalla-veereswarudu-muramalla.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2580850302312678603"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2580850302312678603"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/muramalla-veereswarudu-muramalla.html","title":" Muramalla Veereswarudu-Muramalla"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-4155849926267221229"},"published":{"$t":"2022-09-30T02:08:00.008-07:00"},"updated":{"$t":"2022-09-30T02:08:51.747-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Devaraya fort-Tumkuru(Karnataka)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Devaraya fort -Tumkuru(Karnataka)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eదేవరాయనదుర్గ-తుమ్కూరు(కర్నాటక రాష్ట్రం)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదేవరాయనదుర్గ ప్రాంతాన్ని, దేవాలయాలని, వాటి పరిసర పర్యావరణ జాగ్రత్తల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని టి.వి.యస్\u200c కంపెనీ గ్రూప్\u200c, సౌత్\u200c ఇండియన్\u200c ఆటో మొబైల్\u200c కంపెనీ స్వచ్ఛందంగా చేబట్టింది. భోగ నరసింహస్వామి దేవాలయం ఇక్కడున్న కొండ కిందిభాగంలో, యోగ నరసింహస్వామి దేవాలయం శిఖరాగ్రంలో ఉంటాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకర్నాటక రాష్ట్రంలో బెంగళూరుకి 65కి్ప్పమీ దూరంలో కొండలతో ప్రకృతిని తన ఒడిలో దాచుకున్న తుమ్కూరులో ఉన్న హిల్\u200c స్టేన్\u200c ఈ దేవరాయనదుర్గ. ఈ ప్రాంతం అంతా బండరాతి కొండల చుట్టూ పచ్చని దట్టమైన అరణ్యంతో శిఖరాగ్రాల అనేక దేవాలయా లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవీటిలో అత్యంత ప్రధానమైన ఆలయాలు యోగనరసింహ, భోగనరసింహ దేవాలయాలు. ఇక్కడ మరో మనోహర దృశ్యం జయమంగళి నదీ పరీవాహక ప్రాంతం. ఇక్కడే మరో అద్భుత ఆలయం మహాలక్ష్మీ దేవాలయం. ఇది ఇక్కడికి అతి సమీపంలో ఉన్న గోరవనహళి ప్రాంతంలో ఉంది.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eప్రాంత చరిత్ర:\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ప్రాంతాన్ని నాటి మైసూరు మహారాజు చిక్కదేవరాజ ఒడయార్\u200c హస్తగతం చేసుకున్నాడు. అంతకు ముందు ఈ ప్రదేశాన్ని అన్నెబిద్దసరి అని వ్యవహరించేవారు. తరువాత జడకన దుర్గగా నామాంతరం చెందింది. ఆ తరువాత చివరికి దేవరాయన దుర్గగా పిలవబడుతోంది. ఇక్కడ విహరించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eలక్ష్మీనరసింహస్వామి దేవాలయం:\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ దేవాలయాన్ని మొదటి కంఠీరవ నరసరాజు పూర్తి ద్రవిడ వాస్తు కళారీతిలో నిర్మించాడు. ఇక్కడ లభించిన శిలాశాసనాలు 41, 42లో ఈ దేవాలయ స్థంభాలు, ఇతర పునర్నిర్మాణ కార్యక్రమాలు 1858లో నాటి మైసూర్\u200c మహారాజైన మూడవ కృష్ణరాజ వడయార్\u200c చేయించినట్టు లిఖించబడింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈనాడు ఈ ప్రాంతాన్ని, దేవాలయాలని, వాటి పరిసర పర్యావరణ జాగ్రత్తల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని టి.వి.యస్\u200c కంపెనీ గ్రూప్\u200c, సౌత్\u200c ఇండియన్\u200c ఆటో మొబైల్\u200c కంపెనీ స్వచ్ఛందంగా చేబట్టింది. భోగ నరసింహస్వామి దేవాలయం ఇక్కడున్న కొండ కిందిభాగంలో, యోగ నరసింహస్వామి దేవాలయం శిఖరాగ్రంలో ఉంటాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇక్కడ మరో ఔన్నత్యం ఉట్టిపడే దేవాలయం ఒకటి తూర్పు ముఖంగా ఉండే నరసింహదేవాలయం. దీనిని కుంభి అని వ్యవహరిస్తారు. ఈ దేవాలయం గర్బగృహంలో సుఖనాసి, నవగ్రహ, ముఖమండపంతో కూడి ఉంటుంది. దీనికి అనుబంధంగా ఇక్కడ మూడు కొలనులు కూడా ఉన్నాయి. వాటిని నరసింహ తీర్థ, పరాశర తీర్థ, పాదతీర్థ అని అంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eగిరి ప్రదక్షణ:\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ దేవాలయాలు నెలకొని ఉన్న ఈ పర్వతం చుట్టూ అనేక మంది భక్తులు ప్రదక్షణలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విశ్వ:హిందూ పరిషత్\u200c నిర్వహిస్తోంది. గిరి ప్రదక్షణ చేసే భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ, తగిన ఏర్పాట్లు చూస్తున్నారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eనమద చిలుమి:\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకొండ దిగువ నుండి తుమ్కూరు వెళ్ళే మార్గంలో ఉండే ఒక ప్రదేశాన్ని నామద చిలుమి అంటారు. చిలుమి అంటే ఎగిసి పడు అని అర్థం. త్రేతాయుగంలో శ్రీరాముడు లంకకి వెడుతూ మార్గమథ్యంలో ఇక్కడ విశ్రమించాడు. ఈ ప్రాంతంలో నీటిచుక్కలేదు. అప్పుడు రాముడు భూమిలో ఒక భాణాన్ని సంధించగా అక్కడ నుంచి నీరు ఎగసి పడింది. ఆ కారణంగా దీనిని నామద చిలుమి అంటారు. ఈ ఎగసి పడే నీటి ధారని ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడే శ్రీరాముని పాదముద్రలు కూడా ఉన్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇప్పుడు అనేక సదుపాయాలతో పర్యాటకులకు వసతులు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ దేవరాయన దుర్గ చుట్టుపక్కల ఎన్నో విశేషాలు, చారిత్రక నిర్మాణాలతో బాటు ప్రకృతి సౌందర్యాల్ని కూడా తనివితీరా చూడవచ్చు.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/4155849926267221229/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/devaraya-fort-tumkurukarnataka.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/4155849926267221229"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/4155849926267221229"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/devaraya-fort-tumkurukarnataka.html","title":" Devaraya fort-Tumkuru(Karnataka)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-5160041868766678036"},"published":{"$t":"2022-09-29T03:24:00.011-07:00"},"updated":{"$t":"2022-09-29T03:24:59.999-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Pitapuram Saktipitam(E.G.dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Pitapuram Saktipitam(E.G.dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eశక్తిపీఠాల్లోసుప్రసిద్ధంపిఠాపురం(తూర్పు గోదావరి జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eతూర్పు గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైనది.దాక్షాయణీ దేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది. దిన క్రమంగా పిఠాపురంగా మారింది. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి అమ్మవారి పేరు పురూహుతిక దేవి. పురూహుతికా దేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది. కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. పిఠాపురం దేశంలోని త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు. తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు. అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై ఇక్కడ యజ్ఞాన్ని ఆరు రోజులు నిర్వహించారు. విష్ణువు వరం ప్రకారం అతడి పాదభాగం పిఠాపురంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅలాగే, పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం.ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం,ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం,పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. పిఠాపురం సంస్థానాధీశులు ఎంతో మంది కవులను ప్రోత్సహించారు. సాంఘిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. పిఠాపురం రాజావారి పేరిట కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కాలం క్రితమే నెలకొల్పారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp;పిఠాపురంలో క్రైస్తవ మెడికల్\u200c సెంటర్\u200c ఏర్పాటును పిఠాపురం రాజా ప్రోత్సహించారు. అలాగే, పిఠాపురంలో సూర్యరాయ తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేయూత నిచ్చారు. పిఠాపురంలో సూర్యా ఆయుర్వేద నిలయం దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తోంది.ఈ సంస్థ శాఖలు ఆంధ్రప్రదేశ్\u200c అంతటా ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో పిఠాపురానికి చెందిన ఎంతో మంది చురుకుగా పాల్గొని జైలుకి వెళ్ళారు.శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వేంచేసి ఉన్న అన్నవరం క్షేత్రం ఇక్కడికి బాగా దగ్గరే. పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి. ఇవి కాక, జిల్లా కేంద్ర మైన కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.శక్తిపీఠాల్లో ఒకటి అయిన పిఠాపురాన్ని సందర్శించడం వల్ల కుక్కుటేశ్వరస్వామి, కుంతీమాధవస్వామి ఆలయాలనే కాక, పాదగయను కూడా సందర్శించవచ్చు. పాత తరానికి చెందిన సినీ గేయరచయిత, సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం సమీపంలోని చంద్రంపాలెంలో పుట్టి పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారు. అలాగే, మరో సుప్రసిద్ధ కవి ఆవంత్స సోమసుందర్\u200c, పాత తరం ఐఎన్\u200cటియుసి నాయకుడు భావనాచారి, వెనుకటి తరానికి చెందిన సినీ నేపధ్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఈ పట్టణానికి చెందినవారే.పిఠాపురం నాగేశ్వరరావు ఊరుపేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ప్రాచుర్యాన్ని పొందారు. సాహిత్య, సాంస్కృతిక,విద్యా, కళా రంగాల్లో పిఠాపురం స్వాతంత్య్రానికి పూర్వమే ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/5160041868766678036/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/pitapuram-saktipitamegdist.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/5160041868766678036"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/5160041868766678036"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/pitapuram-saktipitamegdist.html","title":" Pitapuram Saktipitam(E.G.dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-1303801884053944811"},"published":{"$t":"2022-09-29T03:23:00.002-07:00"},"updated":{"$t":"2022-09-29T03:23:05.805-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Sri Suvarcalanjaneya swami Temple"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Sri Suvarcalanjaneya swami Temple\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003e\u0026nbsp;శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం-వుయ్యూరు గ్రామం(కృష్ణ జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003eదేవాలయ చరిత్ర :\u003c/b\u003e సాధారణం గా ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో వీరాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసువర్చల తో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు .అలాంటి అరుదైన శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ జిల్లలో వుయ్యూరు మండలం లోని వుయ్యూరు గ్రామం లో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపం లో వుంది. అది గబ్బిట వారి దేవాలయం గా ప్రసిధి చెందింది\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆ ఆలయాన్ని మా తండ్రి గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి మాతా మహులు ఆంటే మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి గారు గుండు లక్ష్మీ నరసిమ్హావధానులు గారు సుమారు రెండు వందల సంవత్చరాల క్రితం స్వంత ఖర్చులతో ఆ దేవాలయాన్ని నిర్మించి ,ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసారు .వుత్శవ మూర్తులను కూడా ఏర్పాటు చేసి ధ్వజ స్థంభ ప్రతిష్ట చేసారు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e.వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని సువర్చలాన్జనేయ కల్యాణాన్ని చాల వైభవం గా జరిపే వారట .కోరిన కోరికలను తీర్చే దైవం స్వామి అందరికి అండగా వుండేవారు ఆవరణ లో ఈశాన్య భాగాన ఎత్తైన కళ్యాణ మండపం వుండేది .అర్చక స్వాములు శ్రద్ధగా స్వామి సేవ చేస్తూ తరించేవారు .నరసిమ్హావదానుల మరణం తర్వాత వారి దౌహిత్రుడి గా మా నాన్న గారు\u0026nbsp; వంశ పారంపర్య ధర్మ కర్తగా వున్నారు ..కార్యక్రమాలన్నీ బాగానే జరిగేవి\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆలయం బాగా ముందుకు వుండటం వ్వేనుక ఖాళీ ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ మంది కి దర్శన భాగ్యం కష్టం గా వుండేది .కళ్యాణం ,జయంతి తప్పక జరిగేవి .రోడ్డు ఎట్టు పెరగటం ఆలయం లోతుగా వుండటం వల్ల వర్షా కాలమ్ నీరంతా లోపలి చేరి చాల ఇబ్బందిగా వుండేది\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e1961 లో మా తండ్రి గారి నిర్యాణం తరువాత నేను వంశ పారంపర్య ధర్మ కర్త\u0026nbsp; గా ఉంటున్నాను .ఆలయం శిధిలమై పోతోంది ,ఇరుకు గా కూడా వుండటం కూడా బాధాకరం గా వుండేది ఎన్నో సార్లు మంచి ఆలయాన్ని అక్కడే నిర్మించాలని అనుకున్నాము మా ఒక్కరి వల్ల ఆయె పనికాదు అందరి సహకారం కావాలి ప్రయత్నం చేసాం ..కని స్వామి అనుగ్రహం లేనిది ఏపనీ కాదు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;ఇంతలో ఆ రోడ్ చివర వంతెన నిర్మాణం అయింది .అప్పుడు మకుటుంబ,సభ్యులకు శ్రేయోభిలాషులకు గ్రామస్తులకు బలీయమైన ఆలోచనా కలిగి స్వామి ఆశీర్వాదబలం తోడై ఒక కమిటీ గా ఏర్పడి ఆలయ నిర్మాణం చేయాలని ద్రుఢమైన సంకల్పం కలిగింది .వరుసగా సమావేశాలు జరపటం చందాలు వసూలు చేయటం వసూలైన ధనాన్ని బ్యాంకు లో వేయటం రసీదులు ఇవ్వటం చేసాము .దీనికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన వారు స్వర్గీయ మండా వీరభద్ర రావు ,సంజీవరావు ,.కాలికి బలపం కట్టుకొని మేము ముగ్గురం తిరిగాము ,.మంచి సహకారం లభించింది .ధనం పోగాయింది స్వచ్చందం గా ముందుకు వచ్చి ధనం అందించారు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ సుబ్బారావు గారు నిర్మాణ పర్య వేక్షణ చేసారు .స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్చర నిజ జ్యేష్ట నవమీ గురూ వారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరామః యందు అనగా 23 -06 -1988\u0026nbsp; న స్వామి వారి పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ విధానం లో శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యుల వారి ఆధ్వర్యం లో నేను నా భార్య ప్రభావతి దంపతులం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట చేసాము\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e.ఆ నాటి కే.సి పీ ప్లాంట్ మేనేజర్ స్వర్గీయ ఇంజేటి జగన్నాధరావు గారు శాసన సభ్యులు స్వర్గీయ అన్నే బాబూరావు గారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు కే.సి పీ వారి వదాన్యత వుయ్యూరు ,చుట్టుపక్కల గ్రామస్తుల దాతృత్వం సహాయం మరువలేము పువ్వాడ వారు వెంట్రాప్రగడ వారు ఊర వారు చోడవరపు వారు మండా వారు ఒకరేమిటి అందరు పెద్ద మనసు తో ఈ పవిత్ర భగవత్ కార్యానికి\u0026nbsp; సహకరించారు వుత్శవ విగ్రహాలు తో ఆలయం శోభిల్లింది ఉచితం గా ఇసుక తోలారు కొందరు సిమెంట్ ,ఇచ్చారు కొందరు\u0026nbsp; \u0026nbsp; స్వామి మీద వున్న అచంచల విశ్వాసమేఇంత\u0026nbsp; పని మా అందరితో చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనం తో సేవతో సహకరించారు ..అదొక పండగ గా జరిగింది\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;ఇంత వున్న ధన లోపం వల్ల ధ్వజ స్థంభ నిర్మాణం చేయ లేక పోయాం .అయితె ప్రతి సంవత్షరం హనుమజ్జయంతిని వైభవోపేతం గా చేసి స్వామి వారి కళ్యాణం చేస్తూ తరించాము .భక్తులు పెరిగారు .ధనుర్మాస కార్య క్రమాలు ప్రారంభించాము .హనుమద్వ్రతం ప్రతి సంవత్చరం జరుపుతున్నాం. .చైనా వోగిరాల వాస్తవ్యులు ,వదాన్యులు స్వర్గీయ పాలడుగు నాగేశ్వర దాసు గారు ధ్వజస్తంభాన్ని ప్రదానం చేసారు స్వస్తీస్రే చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్చర జ్యేష్ట బహుళ నవమి 13 -06 -93 ఆదివారం ఉదయం 07 -29\u0026nbsp; గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున ల్లగ్న పుష్కరాసము లో ధ్వజ ప్రతిష్టా మహోత్స్చావం అత్యంత వైభవం గా జరిగింది .శ్రీ దొడ్డ వెంకట రత్నం దంపతులు శ్రీ పరాశరం రామ కృష్ణ మాచార్యుల వారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట జరిపారు .ఎందరో వదాన్యులు సహకరించారు .ఇత్తడి తొడుగు కూడా వేయించాము. మండా వీరభద్ర రావు సంజీవ రావు గారల,అవిశ్రాంత కృషి\u0026nbsp; అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలం .వారి సేవలు మరువ లేనివి .\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;నిత్యం వందలాది భక్తులు శ్రీ సువర్చలన్జనేయ స్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ ,పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విసేసం గా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు వేలాది మంది ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి .భోగి నాడు శాంతి కల్యాణం జరుగుతుంది ఊరేగింపు చేస్తాము ఒంటె వాహనం మీద .లాడ్డులతో ప్రత్యెక పూజ కాయ గురాలతో విశేష అర్చన చూడ ముచ్చటగా వుంటుంది భజనలు హనుమాన్ చాలీసా పారాయణ ,విష్ణు ,లలితా పారాయణ సాముహిక కుంకుమ పూజ యే ఆలయం ప్రత్యేకత మాన్యు సూక్తం తో స్వామి వారికి అభిషేకం జరుగ్గుతుంది\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; మూడు సంవత్శరాల క్రితం పదకొండు రోజులు ప్రత్యెక కార్యక్రమం నిర్వహించాము,ఆలయం పునర్నిర్మించి ఇరవై ఏళ్ళు అవుతున్న సందర్భం గా .ప్రతిరోజూ ఉదయం మన్యుసుక్తంతో స్వామి వారికి అభిషేకం హోమం సహస్రనామార్చన సాయంత్రం మళ్ళీ హోమంశాంతి\u0026nbsp; \u0026nbsp;కల్యాణం ..అపూర్వ స్పందన లభించింది శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి నేతృత్వం లో ,ఏలూరు వెద పండిట్ల ఆధ్వర్యం లో మహత్తరం గా పదకొండు రోజుల కార్య క్రమాలు జరిగాయి .మంచి సహకారం లభించింది రోజు మా దంపతుల తో పాటు ఒకరిద్దరు దంపతులు కుర్చుని స్వామి వార్ల కల్యాణం చేయటటం మహద్భాగ్యం గా భక్తులు భావించారు ఆలయం లో భక్తులు అన్ని సౌకర్యాలు కల్గించా టానికి సహకరిస్తున్నారు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;ఈ విధం గా వుయ్యూరు లోని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ధర్మ కర్తగా స్వామి సేవలో నా జీవితాన్ని పండించుకుంటున్నాను .\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;27 -05 -11\u0026nbsp; న వైశాఖ బహుళ దశమి శుక్రవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు స్వామి వార్ల కృపా కటాక్ష ప్రాప్తి రస్తు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; సర్వ్ జనః సుఖినో భవంతు .విశ్వ శాంతి రస్తు .లోక కళ్యాణ మస్తు .\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/1303801884053944811/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/sri-suvarcalanjaneya-swami-temple.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1303801884053944811"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1303801884053944811"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/sri-suvarcalanjaneya-swami-temple.html","title":" Sri Suvarcalanjaneya swami Temple"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-8780737959236341406"},"published":{"$t":"2022-09-29T03:15:00.005-07:00"},"updated":{"$t":"2022-09-29T03:15:34.532-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Mavullamma-Bhimavaram"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Mavullamma-Bhimavaram\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eమావుళ్ళమ్మ-భీమవరం\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eబెజవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక తరువాత అంతటి మహిమగల తల్లిగా కొనియాడబడుతున్న భక్తుల పాలిటి కల్పవల్లి భీమవరం మావూళ్ళమ్మ. తొమ్మిది దశాబ్దాల క్రితం భీమవరం అనే గ్రామంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్టరూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. ఆ మహిమాన్విత కల్పవల్లి మావూళ్ళమ్మ విశేషాలు ,\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-చారిత్రక నేపథ్య కోణం లో చూస్తే... మావుళ్ళమ్మకు శతాబ్దానికి మించిన చరిత్ర ఉంది. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరిందట. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెళ్ళి వెతకగా అమ్మవారి విగ్ర హం లభ్యమయ్యిందట. అప్పుడు వారు అక్కడ ఒక పాక వేసి అమ్మ వారిని నిలిపి ఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో ‘మామిళ్ళమ్మ’గా తదనంతరం ‘మావుళ్ళమ్మ’గా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003ci\u003e\u003cu\u003eఇతర విశేషాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-ఇప్పుడున్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూసేందుకు భయపడేవారు. ఆ తల్లి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రస్తుతం శాంతమూర్తిగా దర్శనమిస్తున్నారు. 1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు ద్వారా అమ్మవారి విగ్రహ పునర్నిర్మాణం జరిగింది. ఆయన గర్భాలయానికి నిండుగా అమ్మ వారికి రూపాన్నిచ్చాడు. అయితే అప్పటికి ప్రళయ భీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూ పిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్ర క్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు. మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంబీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ... గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మ వారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఉత్సవ విశేషాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రదర్శ నలకు పిలుస్తూ తగిన పారితోషి కాలతో ప్రోత్సహించడం. ఇక్కడ తొలి రోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు జరుగుతుంటాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు. ఇలా అనేక ప్రదర్శనలు జరుపు తుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటిక ప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నట్టు అంచనా.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/8780737959236341406/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mavullamma-bhimavaram.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/8780737959236341406"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/8780737959236341406"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mavullamma-bhimavaram.html","title":" Mavullamma-Bhimavaram"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-1877993795545395713"},"published":{"$t":"2022-09-29T03:13:00.007-07:00"},"updated":{"$t":"2022-09-29T03:13:53.343-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Chennakeshava Temple-Markapuram(prakasam dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Chennakeshava Temple-Markapuram(prakasam dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\u003cu\u003eచెన్నకేశవ క్షేత్రం-మార్కాపురం(ప్రకాశం జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp\u003e\u0026nbsp; \u0026nbsp;శ్రీమహావిష్ణువు అలంకారప్రియుడు. అందుకే ఆయన్ని చెన్నకేశవుడు అని కూడా పిలుస్తారు. అంటే అందమైన కేశవుడు అని అర్థం. అలాంటి చెన్నకేశవుడు మొట్టమొదట భూమిపై వెలసిన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. నాలుగు యుగాల్లోనూ ఉన్నదని చెప్పే విశేషాలు...\u003c/p\u003e\u003cp\u003eమార్కండేయుడు... శివారాధన చేసి మృత్యువును జయించిన చిరంజీవి. ఆయన 'గజారణ్య సంహిత' అనే గ్రంథాన్ని రచించారు. ఈ 'గజారణ్యం' మరేంటో కాదు... ప్రకాశం జిల్లాలోని మార్కాపురమే.\u003c/p\u003e\u003cp\u003eకృతయుగం కంటే ముందు సంగతి. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యం. మహర్షులు తపస్సు చేసుకునేవారు. వాళ్ల తపస్సును భంగం చేసేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అప్పుడు మహర్షుల కోరికమేరకు శ్రీహరి ఇక్కడ చెన్నకేశవుడిగా స్వయంభువుగా వెలిశాడు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవిగా అవతరించింది. కృతయుగంలో ఈ ప్రాంతంలో ఉండే ఏనుగులు స్వామిని గుండికా నది (గుండ్లకమ్మ) నీటితో అభిషేకించేవట. అందుకే దీనికి 'గజారణ్యం' అనే పేరు వచ్చింది.\u003c/p\u003e\u003cp\u003eత్రేతాయుగంలో గౌతమ మహర్షి స్వామికోసం ఇక్కడే తపస్సు చేశాడు. ద్వాపరయుగంలో రాక్షసుల బాధలకు తట్టుకోలేని దేవతలు చెన్నకేశవుణ్ణి పూజించారట. అందుకే దీనికి 'స్వర్గసోపానం' అని పేరు వచ్చిందని చెబుతారు.\u003c/p\u003e\u003cp\u003eకలియుగంలో మారికా, మారకులనే భక్తులు స్వామికోసం తపమాచరించారట. వాళ్ల తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యారట. అప్పట్నుంచీ ఈ క్షేత్రాన్ని వాళ్ల పేరిట మారికాపురమనీ, మారకాపురమనీ పిలిచేవారు. అదే కాలక్రమంలో మార్కాపురం అయ్యిందంటారు.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: left;\"\u003e\u003cu\u003eచరిత్రలోనూ...\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp\u003e12వ శతాబ్దంలో పలనాటి రాజు మలిదేవుడు గురజాలలో జరిగిన కోడిపందేల్లో ఓడిపోయాడట. అప్పుడు తన మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్నకేశవుణ్ణి కొలిచాడట. ఈ విషయాన్ని పల్నాటి వీరచరిత్రలో శ్రీనాథుడు ప్రస్తావించాడు. 1513లో శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకుని కల్యాణ, బ్రహ్మోత్సవాలను జరిపించారు. ఆలయ నిర్మాణానికి తన సామంతరాజు తిమ్మరాజయ్యను ఆదేశించి... స్వామివారికి గర్భాలయం, అంతరాలయం, మహాద్వారం, గర్భగుడిపై ఉన్న విమానగోపురం, రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్మాణాలను పూర్తిచేయించారు. కృష్ణదేవరాయల తరవాత అచ్యుత దేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాలస్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలు నిర్మించారు.\u003c/p\u003e\u003cp\u003eగాలిగోపురం నిర్మాణం వివిధ దశల్లో జరిగింది. 1929లో అప్పటి తాలూకా కచేరీ గుమస్తా పోనంగి లింగరాజు రెండు అంతస్తులు నిర్మించారు. తరవాత ఏడంతస్తులను నాటి మేజిస్ట్రేట్\u200c రాయసం సంయోగేశ్వరరావు భక్తుల సహకారంతో పూర్తిచేశారు. 1936లో గోపుర కలశ స్థాపన, మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం నిర్వహించారు.\u003c/p\u003e\u003cp\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eవిశేషాలకు ఆలవాలం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp\u003eమార్కాపురం చెన్నకేశవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి స్వామివారి మూలవిగ్రహం చుట్టూ మకర తోరణం ఉంటుంది. కృతయుగంకంటే ముందే ఉన్న ఈ తోరణంపై దశావతారాలు ఉండటం విశేషం. సాధారణంగా శ్రీహరికి కుడిచేతిలో సుదర్శనచక్రం ఉంటుంది. కానీ, ఇక్కడ ఎడమచేతిలో ఉంటుంది. స్వామి ఈ చక్రంతోనే కేశి అనే రాక్షసుణ్ణి సంహరించాడట. మూలవిరాట్టు పక్కనే మార్కండేయ మహర్షి, మారిక, మారకయ్యల విగ్రహాలు కూడా ఉన్నాయి.\u003c/p\u003e\u003cp\u003eఆస్థానమండపంలో ఉన్న స్తంభాలన్నీ ఏకశిలతో తయారుచేసినవే. ఈ మండపం చుట్టూ ఉన్న చూరు (సన్\u200cషేడ్\u200c) మరో ఆకర్షణ. ఒక రాయిని మూడు వంపులుగా చెక్కడం ఇందులోని ప్రత్యేకత. ఇలాంటి చూరు తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో మాత్రమే కనిపిస్తుంది.\u003c/p\u003e\u003cp\u003eఇందులో అన్నదమ్ముల స్తంభాలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సోదరులైన ఇద్దరు శిల్పులు తమ మధ్యలో అడ్డంగా తెర కట్టుకుని, శబ్దభేది విద్య ద్వారా రెండు స్తంభాలను చెక్కారు. అంటే, అన్నయ్య ఉలితో శిలమీద ఒకచోట చెక్కినప్పుడు వచ్చే శబ్దం ఆధారంగా తమ్ముడు కూడా సరిగ్గా తన దగ్గరున్న శిలమీద అదేచోట, అలాగే చెక్కాడట. అలా చెక్కిన ఈ స్తంభాలు రెండూ నూటికి నూరుశాతం ఒకేలా ఉండటం విశేషం.\u003c/p\u003e\u003cp\u003eధనుర్మాసంలో సూర్యోదయ సమయాన ఉదయ భానుని లేలేత కిరణాలు గర్భాలయంలోని మూలవిరాట్టు పాదాల నుంచి శిరస్సు వరకూ వ్యాపిస్తాయి.\u003c/p\u003e\u003cp\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eవేదకాలం నుంచే ఉత్సవాలు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp\u003eచెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు వేదకాలం నుంచీ జరుగుతున్నాయని గజారణ్య సంహితలో ఉంది. ఆ సమయంలో 12 రోజులపాటు (ప్రతిరోజూ చంద్రోదయానంతరం) వాహనోత్సవాలు జరుగుతాయి. ఏటా చైత్రశుద్ధ చతుర్దశి రోజున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, పౌర్ణమి నాడు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సూర్య, చంద్ర, సింహ, శేష, యాళి, పొన్న, హనుమ, గరుడ, గజ, అశ్వ, హంస వాహనోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైంది రథోత్సవం. దీనికి సుమారు లక్షమంది భక్తులు హాజరవుతారని అంచనా.\u003c/p\u003e\u003cp\u003eఇలా వెళ్లొచ్చు -- ఒంగోలు నుంచి మార్కాపురానికి 94 కి.మీ. దూరం. బస్సుల్లో రావొచ్చు. రైలుద్వారా విజయవాడ-కర్నూలు మార్గంలో ఉన్న మార్కాపురం చేరుకోవచ్చు.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/1877993795545395713/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/chennakeshava-temple-markapuramprakasam.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1877993795545395713"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1877993795545395713"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/chennakeshava-temple-markapuramprakasam.html","title":" Chennakeshava Temple-Markapuram(prakasam dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-7241862056823355639"},"published":{"$t":"2022-09-29T03:09:00.001-07:00"},"updated":{"$t":"2022-09-29T03:09:03.016-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Second Annavaram Gudem Temple(Adilabad dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Second Annavaram Gudem Temple(Adilabad dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eరెండవ అన్నవం-గూడెం దేవస్థానం(అదిలాబాద్\u200c జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-ఏ శుభకార్యం జరిగినా మనవారు సత్యనారాయ స్వామి వ్రతం చేసుకుంటారు. అంతటి మహిమాన్వితుడైన దైవం సత్యనారాయణ స్వామి. ఆ స్వామి సర్వాంతర్యామి. గుడిలో ఉన్న ఆ స్వామి మన కంటిని కోవెలాగా చేసుకుని కూడా దివ్యదర్శనమిస్తాడు. గూడెం గ్రామంలో ఒక సామాన్యుడికి కలలో దర్శనమిచ్చాడు. తన కోవెల నిర్మాణానికి తానే దారి చూపాడా స్వామి. అదిలాబాద్\u200c జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామంలో వెలసిన సత్యనారాయణ స్వామి దేవస్థానం రెండవ అన్నవరంగా ప్రసిద్ధిగాంచింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆదిలాబాద్\u200c జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే రెండో అన్నవ రంగాపసిద్ది గాంచింది. దేవస్థానానికి సమీపం లోనే గోదావరి ప్రవహిస్తుండడంతో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి సత్యనారా యణస్వామి దర్శనం చేసుకుని తమ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతినెలా పౌర్ణ మి రోజున వేలాది మంది భక్తుల మధ్య గొప్ప జాతర జరుగుతుందక్కడ. రాష్ట్రం నలుమూల ల నుండి భక్తులు తరలివచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి స్వామి వారిని దర్శనం చేసుకోవడం పరిపాటి. రాష్ట్రంలోనే ప్రసిద్ది చెందిన సత్యనారాయణస్వామి దేవ స్థానాల్లో మొదటిది తూర్పు గోదావరి జిల్లాలో ని అన్నవరం కాగా, మరో అన్నవరంగా గూ డెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఆదిలాబాద్\u200c జిల్లాలో గోదావరి నదీ తీరాన ఎతె్తైన గుట్ట పై వెలసిన సత్యసంకల్పుడు, వైకుంఠరాముడు అయిన శ్రీ సత్యనారాయణ స్వామిని గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్ల స్వామి ప్రతిష్ఠిం చారు. తెలంగాణలోనే ఎంతో ప్రసిద్దిగాంచిన ఈ సత్యనారాయణ స్వామి దేవ స్థానానికి ప్రతిదినం ఎందరో భక్తులు వస్తుంటారు.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003ci\u003e\u003cu\u003eక్షేత్ర మహత్మ్యం...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003egod338 సంవత్సరాలకు పూర్వం గూడెం గ్రామ వాసులైన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అను చాత్తాద శ్రీవైష్ణవునికి శ్రీస్వామి వారు కలలో కనిపించి నేను మీ గ్రామ శివారు రాట్నపు చెవుల కొండపై వెలిశాను అని సెలవిచ్చా రట. నాకు వచ్చింది కలనేకదా అని భక్తుడైన పెరుమాండ్ల స్వామి ఆ మాటను నమ్మలేదు. కాని మళ్లీ మరుసటి రోజు స్వామి వారు కలలోకి రావటం వల్ల ఆశ్చర్యపోయిన పెరుమాండ్లు కొండపైన స్వామి వెలసిన చోటు కోసం వెతకటం ప్రారంభించాడు. ఎంత వెతికినా జాడ దొరక్క పోవడం వల్ల సాయంత్రం ఇంటికి వెళ్ళి నిద్రపోయే ముందు నీవు ఉండే జాడ తెలుసు కునేంత ఙ్ఞానం నాకు ఎక్కడుంది. స్వామి? నన్ను మన్నించి దర్శనమివ్వమని మనస్సులో తలచుకొని పడుకున్నాడు. మళ్ళీ ఆ రోజు స్వామి వారు కలలోకి వచ్చి మీకు ఎదురుగా కనబడుతున్న ఎతె్తైన కొండపై ఉన్న గుహల్లో నేను ఉన్నాను... అని చెప్పి అదృశ్యమయ్యారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-తెల్లవారగానే సంతోషం పట్టజాలక పెరు మాండ్ల స్వామి గుట్టపైకి ఎక్కి కలలో కనిపిం చిన గుహలో వెదికాడు. అప్పుడు గుహ లో చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహాన్ని ముట్టుకోకుండా ఇంటికి చేరుకున్నాడు. భక్తితో పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన పెరుమాండ్లు స్వామి వారి విగ్రహానికి అభిషేకాలు, పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు తండోపతండా లుగా గుట్టపైకి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నా రు. కొన్ని రోజుల తరువాత పెరుమాండ్ల స్వామి ఆలో చించి శ్రీసత్య నారాయణ స్వామి, రమాదేవి (లక్ష్మీ) విగ్రహాలను పెద్దవి చేయించి సొంత నిధులతో ఆలయ నిర్మాణం గావించి శ్రీ క్రోధి నామ సంత్సర మాఘశుద్ధ దశమి (1964వ సంవత్సరం) నాడు విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e- గుట్టపైకి వెళ్ళేందుకు దారి, మంచి నీటి బావి తవ్వించి ఆలయానికి కొత్త శోభను చేకూర్చారు. అప్పటి నుండి అనునిత్యం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం వినూత్న కళతో వెలుగొందుతోంది. ఒక్క తెలంగాణా లోనే కాక రాష్ట్రంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కుంకు మార్చనలు, అభిషేకం, అష్టోత్తర పూజ, హార తులు, నవగ్రహ, సహస్రనామ నిత్యాది అర్చ నలు, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహి స్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజున శ్రీస్వామి వారి కళ్యాణోత్సవం, హోమం, రథోత్సవం నిర్వహిస్తారు. సప్తహాభజనల రోజున గొప్ప జాతర, హోమ యఙ్ఞం జరుగుతాయి. ఈ దేవాలయం దేవాదాయశాఖ ఆధీనంలో ఉండటం వల్ల భక్తుల సౌఖర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల నుండి ప్రతియేటా లక్షల్లో ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/7241862056823355639/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/second-annavaram-gudem-templeadilabad.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/7241862056823355639"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/7241862056823355639"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/second-annavaram-gudem-templeadilabad.html","title":" Second Annavaram Gudem Temple(Adilabad dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-1592457934107276320"},"published":{"$t":"2022-09-29T03:02:00.005-07:00"},"updated":{"$t":"2022-09-29T03:02:28.795-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Bruhadeswara Temple-Tanjavur(Tamilnadu)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Bruhadeswara Temple-Tanjavur(Tamilnadu)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eబృహదీశ్వరాలయం-తంజావూరు(తమిళనాడు)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆ ఆలయం పొడవు 793 అడుగులు, గోపురం ఎత్తు 216 అగుడులు. దీని నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి లాంటివేవీ ఉపయోగించలేదు. పునాదులు, గోపురం, శిఖరం... అన్నీ పూర్తిగా రాళ్లతో నిర్మించారు. గోపురం 13 అంతస్తులు. ఆ రాష్ట్రంలోనే అది పెద్ద ఆలయంగా పేరుగాంచింది. చోళులు, పాండ్యులు, నాయకులు... ఇలా రకరకాల పాలకుల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అదే తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం .\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eక్రీ.శ.985 -1012 మధ్య కాలంలో తంజావూరును రాజధానిగా చేసుకుని రాజరాజ చోళుడు పాలించాడు. ఇతను శైవ భక్తుడు. కేరళ, మధురై మొదలుకుని శ్రీలంక వరకూ తన రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యంతో పాటూ ఆదాయమూ బాగా పెరిగింది. ఈ విజయానికి గుర్తుగా, దేశమంతటా తన కీర్తి ప్రతిష్టలు తెలియజేయడానికి పెద్ద ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా, రాజధాని తంజావూరులో బృహదీశ్వరాలయ నిర్మాణానికి పూనుకున్నాడు. రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయ నిర్వహణకు ప్రత్యేకంగా భూములు కేటాయించాడు. దేవాలయ నిధిని ఏర్పాటు చేశాడు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారింది ఇక్కడనుంచేనని చెబుతారు చరిత్రకారులు. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1004లో మొదలై 1010 లో పూర్తయింది. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. బృహదీశ్వరాలయ ప్రాగణం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eనిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. గోపురం పై కప్పు నిర్మాణానికి 80 టన్నుల బరువుండే ఏక శిలను ఉపయోగించారట. దీని విస్తీర్ణం 25.5 చదరపు అడుగులు. ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుండి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈరాళ్లను దాదాపు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eబృహదీశ్వరాలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చి దిద్దారు. ఆలయం నిర్మాణ గొప్పదనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగర్భగుడిలోని శివలింగాన్ని 13 అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు. ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుండి తీసుకొచ్చారని చెబుతారు. ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ఈ లింగానికి గోముఖ పానవట్టం కూడా సుమారు 500 టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు. గుడి లోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడా తలుపులు ఉండవు. రాతి ద్వారాలు ఉంటాయి. లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్యచిత్రాలు కన్పిస్తాయి. ఇవి అక్కడక్కడా చోళుల కాలంనాటి చిత్రాలపైన వేసి ఉన్నాయి. రాజరాజ చోళుడు తన ముగ్గురు రాణులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్యచిత్రాలు దర్శనమిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు అస్పష్టంగా కన్పిస్తున్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకోసం ఈ ఆలయానికి రాజ్యం నలుమూలల నుండి 91 దేవాలయాల నుండి 400 మంది దేవదాసీల్ని రప్పించారు. తర్వాత కాలంలో బృహదీశ్వరాలయం... దేవాలయాలూ, దేవాలయ నగరాల నిర్వహణకు ఒక నమూనాగా నిలిచింది.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003ci\u003e\u003cu\u003eపాలనా నమూనా\u003c/u\u003e\u003c/i\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e1279లో తంజావూరు చోళుల ఆధిపత్యం నుండి మధురై పాలకులైన పాండ్యుల చేతుల్లోకి వెళ్లింది. పాండ్యుల తర్వాత తంజావూరు విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో బృహదీశ్వరాలయం ప్రజల సమావేశ మందిరంగా, విద్యా సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత తెలుగు పాలకులైన నాయకుల ఆధీనంలోకి వచ్చింది. చోళుల కాలం నాటి నందికి వీరు రక్షణగా మండపాన్ని నిర్మించారు. పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న ఈ నందిని ఏకశిలతో మలిచారు. ఇది దేశంలోనే రెండో అది పెద్ద ఏకశిల నంది (మొదటిది లేపాక్షి నంది). నాయకుల తర్వాత తంజావూరు మరాఠా పాలకుల చేతిలోకి వెళ్లింది. వీరు ఆలయ శిఖరానికి కొన్ని మార్పులు చేయించారు. ఒకే ఆలయంలో భిన్న రకాల పాలకుల గుర్తులు కనిపించడమనేది భారతదేశంలో మరే చోటా ఉండదు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఇదీ బృహదీశ్వరాలయమే\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఉత్తరాదికి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణాది రాజు మొదటి రాజేంద్ర చోళుడు. ఇతడు రాజరాజ చోళుడి తనయుడు. గంగానది తీరం వరకు తన రాజ్య విస్తరణకు గుర్తుగా రాజధాని నగరాన్ని (గంగై కొండ చోళపురం) నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వర ఆలయాన్ని గంగై కొండచోళపురంలో నిర్మించాడు. ఈ రెండు దేవాలయాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎత్తైన రాజ గోపురాలూ ప్రహరీలూ అపురూప శిల్ప సంపద... ఇవన్నీ ఈ రెండు ఆలయాలకే సొంతం. తండ్రిపై విధేయతను చూపుతూ శిఖరం ఎత్తును మాత్రం తగ్గించాడు రాజేంద్రుడు. విస్తీర్ణంలో మాత్రం ఇదే పెద్దది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు ఇతర దేవుళ్ల ఆలయాలూ ఉన్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eబృహదీశ్వరాలయం నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా చోళుల కాలంనాటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోడానికి ఈ ఆలయాల్లోని చిత్రాలు ఉపయోగపడతాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eబృహదీశ్వరాలయ నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే. ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు 'ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన అందరి పేర్లూ ఇక్కడ చెక్కించాలి' అని ఆదేశించాడట. ఆయన చెప్పినట్లే వాళ్లందరి పేర్లన్నీ శాసనాల్లో కనిపిస్తాయి. వందేళ్ల క్రితం వరకూ ఈ ఆలయాన్ని కరికాళ చోళుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు. జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eదర్శనీయ ప్రాంతాలు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eతంజావూరు చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదీశ్వరాలయం తంజావూరు పట్టణంలో మధ్యలో ఉంది. బృహదీశ్వరాలయంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. ఇక్కడున్న ప్రసిద్ధ సరస్వతి మహల్\u200c లైబ్రరీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. రాజభవనాన్నే మ్యూజియంగా మార్చారు. తంజావూరు పరిసరాల్లో లభించిన వివిధ రాజుల కాలం నాటి ఆయుధాలు, నాణేలు... అన్నీ అక్కడ చూడొచ్చు. గంగై కొండచోళపురం ఇక్కడి నుండి 61కిలోమీటర్ల దూరంలో ఉంది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/1592457934107276320/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/bruhadeswara-temple-tanjavurtamilnadu.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1592457934107276320"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1592457934107276320"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/bruhadeswara-temple-tanjavurtamilnadu.html","title":" Bruhadeswara Temple-Tanjavur(Tamilnadu)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-7943083238244955021"},"published":{"$t":"2022-09-29T02:56:00.002-07:00"},"updated":{"$t":"2022-09-29T02:56:21.521-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Gang-Gowriswara temple,Shiv Ling in Water"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Gang-Gowriswara temple,Shiv Ling in Water\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eగంగా గౌరీశ్వర ఆలయం, గంగలో శివలింగం\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e'గంగాతరంగ రమణీయ జటాకలాపం...' అని విశ్వనాథాష్టకంలో కాశీవిశ్వనాథుణ్ణి కీర్తిస్తాం. గంగను తన జటాఝూటంలో ధరించిన గంగాధరుడు... ఆ గంగతోనే ఆవిర్భవించిన ఆలయం విశాఖపట్టణం జిల్లా చోడవరంలో (జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో) ఉంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eచోళరాజు గౌరీశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రోజులవి. పరమ శివభక్తుడైన అతడికి ఒకనాడు శివుడు కలలో కనిపించి 'నీ కోటకు తూర్పున గంగాదేవితో సహా వెలసి ఉన్నాను' అని చెప్పాడట. మర్నాడు ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వి చూడగా, చుట్టూ గంగతో 4 అడుగుల ఎత్త్తెన శివలింగం కనిపించిందట. అదే రోజు ఓ రైతు తన పొలం దున్నుతుండగా నంది, ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయట. రాజుకి రైతు ఈ విషయాన్ని చెప్పగానే... రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడట. గంగతో కలిసి ఉండటం వలన ఆ దేవాలయానికి 'గంగా గౌరీశ్వర ఆలయం' అని నామకరణం చేశారు. ఆ తరవాతి నుంచీ ఈ ప్రాంతం పాడిపంటలతో వర్ధిల్లిందట. కొన్నాళ్ల తరవాత ఈ ప్రాంతంపై తురుష్కులు దండయాత్ర చేశారు. రాజు వాళ్లతో పోరాడి గెలిచాడు. కానీ, తురుష్కులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. దాంతో శివలింగం ధ్వంసమైపోయింది. ఆలయంతోపాటూ శివలింగాన్ని కూడా పునరుద్ధరించాలనుకున్నాడు రాజు. అప్పుడు ఈశ్వరుడు కలలో కనిపించి 'లింగం ఇప్పుడున్న స్థితిలోనే పూజాదికాలు నిర్వహించు' అని ఆదేశించాడట. దాంతో, నాటినుంచి నేటి వరకూ శిథిల లింగానికే పూజలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధరించినా... శివాజ్ఞ ప్రకారం లింగాన్ని మాత్రం పునఃప్రతిష్ఠ చెయ్యలేదు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదేశంలో మరెక్కడా లేని విధంగా గంగతో సహా స్వయంభువుగా శివలింగం ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. మండు వేసవిలో సైతం ఈ ఆలయ కోనేటిలో నిండుగా నీరుంటుంది. అప్పట్లో ప్రజలు ఈ కోనేటిని తాగునీటి కోసం ఉపయోగించేవారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమినాడు అన్నదానం చేస్తారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయానికి సమీపంలోనే మరో స్వయంభూ శివాలయం... సోమలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడి కొండపై పచ్చనిచెట్లమధ్య వెలసిన శివలింగం... ఉన్నచోటనే తనంతట తాను తిరుగుతుండేదట. అందుకే ఈ ప్రదేశాన్ని 'లింగాల తిరుగుడు' అని పిలుస్తారు. ఇప్పుడు మాత్రం శివలింగం తిరగడం లేదు. ఈ ఆలయానికి ప్రకృతి రమణీయత మరో అలంకారం. కార్తీకమాసంలోనూ, శివరాత్రి వంటి పర్వదినాల్లోనూ సోమవారాల్లోనూ ఈ స్వయంభూలింగాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/7943083238244955021/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/gang-gowriswara-templeshiv-ling-in-water.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/7943083238244955021"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/7943083238244955021"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/gang-gowriswara-templeshiv-ling-in-water.html","title":" Gang-Gowriswara temple,Shiv Ling in Water"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-6385795849324457843"},"published":{"$t":"2022-09-29T02:53:00.007-07:00"},"updated":{"$t":"2022-09-29T02:53:47.173-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Brahmeswara Temple-chebrolu"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Brahmeswara Temple-chebrolu\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eబ్రహ్మేశ్వరాలయం-చేబ్రోలు\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరాష్ట్రంలోనే ఏకైక బ్రహ్మాలయం... చేబ్రోలు ,సృష్టికర్తలలో ఒకడు... అందరి తలరాతలు రాసేవాడు.. ఏడు కొండలవాడికి నిత్య మూ సుప్రభాత సేవలో పాల్గొని (బ్రహ్మాదయస్సువ...) తరించేవాడు... భృగుమహర్షి శాపం కారణంగా కలియుగాంతం వరకు నీటిమధ్యలో ఉండిపోయినవాడు... అన్ని దేవుళ్లకు అష్టోతర, శతనామాలతో భక్తులు పూజలు చేసుకునే అవకాశం ఉన్నా ఆయన మాత్రం పూజా పునస్కారాలకు నోచుకోని వాడు... ఎవరయ్యా అంటే ఇంకెవరూ... బ్రహ్మ అని అందరూ ఠక్కున చెప్పేస్తుంటారు. అటువంటి బ్రహ్మకు గురటూరు జిల్లాలో ఓ అరుదైన దేవాలయం ఉంది. ఆ ఆలయ విశేషాలు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-గుంటూరు జిల్లా కేంద్రానికి 14 కి మీల్ల దూరంలో చేబ్రోలులో (పొ న్నూరు మార్గంలో) క్రీశ 18వ శతాబ్దం లో దేవాలయాన్ని కట్టించి ధన్యుడయ్యాడు రాజా వాసిరెడ్డి వెంకట్రాద్రి నాయుడు. భారతదేశం లో రాజస్థాన్\u200cలోని పుష్కర్\u200cక్షేత్రం, తమిళనాడు లోని కుంభకోణం ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మకు దేవాలయాలున్నట్లు చెపుతుంటారు. ఆ తరువాత ఒక్క చేబ్రోలులో మాత్రమే దేవాల యం ఉండటం గమనార్హం. బ్రహ్మశ్వరునిగా పిలుచుకుని ఈ స్వామికి నిత్యమూ ఇక్కడ ఎటువంటి పూజాదికాలు జరుగకపోయినా లింగాకారంలో ఉన్న స్వామికి ప్రతిరోజు అభిషేకం, విభూది ధారణ వంటివి మాత్రమే జరుగుతాయి. చతుర్ముఖరూపంతో అలరారే స్వామివారి ప్రాంగణం సుందరంగా ఉంటుంది.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eఉత్సవాలకకు నోచుకోని స్వామి...\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మా ణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పు న వంతెన నిర్మించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-ఇక గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగు ల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగు ల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు కనిపిస్తారు. లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు. ఎటువంటి ఉత్సవాలకు నోచుకోని స్వామిని నిత్యం ఎంతో మంది వచ్చి చూసి వెళ్తుంటారు. అప్పట్లో ఏనుగులపై ఎర్ర ఇసుకను తీసుకువచ్చి ఈ దేవాలయాలంను నిర్మించారని చారిత్రక కథనం. కోనేరులో స్వామి వారి దేవాలయం ఉన్నా నేటికీ చెక్కుచెదరని శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eమరో 9 ఆలయాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదేవాలయానికి సమీపంలో మరో 9 ఆలయాలు ఉండటం విశేషం. గతంలో నూరు దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండేవట. ఉన్న ఆలయాల్లో కేశవస్వామి ఆలయం ప్రాచీ నమైందిగా చెబుతారు. విశాలమైన ప్రాకారాలు... రాజగోపురాలు.. మంటపాలు... స్తంభాలు... ఏకరాతి శిల్పాలు.. శిల్ప సంపద అంతా ఇక్కడ కొలువుదీరి ఉందా అన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్ర హమూర్తులు, నాగేశ్వరాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. విషయ మేమంటే బ్రహ్మ చూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-తూర్పు, పడమర దిక్కులలో వరుసగా చంద్ర మౌళ్వేశ్వర, సహస్రలింగేశ్వర ఆలయాలు (శివాలయాలు), ఉత్తర దక్షిణాలలో వేణుగోపాలస్వామి, రంగనాధ స్వామి (వైష్ణవ) ఆలయాలు, నైరుతి, వాయువ్య, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో శక్తి స్వరూపుణులైన అమ్మవార్ల ఆలయాలను ఏర్పాటు చేసి బ్రహ్మేశ్వర ఆలయాన్ని దిగ్బంధం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఇన్ని ఆలయాలు ఇక్కడ కొలువుదీరి ఉండటం వల్లే తమ ప్రాంతంలో పండిన పొగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, అలాగే ఇక్కడి చేనేతలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చేబ్రోలువాసు లు గర్వంగా చెపుతుంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eచారిత్రాత్మకంగా ఎంతో పేరున్న చేబ్రోలు ను తూర్పు చాళుక్యులు వంశానికి చెందిన రెండవ యుద్ధమల్లుడు రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు చారి త్రక కథనం. ఆయన 9వ శతాబ్దానికి చెందినవాడు. ఆ తరువాత పశ్చిమ చాళుక్యు లు, కాకతీయ చక్రవర్తి సామంతుడు, సేనాధిపతి అయిన జాయపసేనాని ఈ చేబ్రోలునే రాజధానిగా చేసుకుని పరిపాలించారట. తదనంతరం వెలనాటి చోళులు, ఆపై న గోల్కొండ నవాబులు చేబ్రోలును వశం చేసుకుని పరిపాలించినట్లు ఇక్కడి చారిత్రక కథనం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మకు దేవాలయాన్ని ఏర్పాటు చేసి.. ఆ దేవాయం చుట్టూ మరెన్నో దేవాలయాలను కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలై భాసిల్లేలా తీర్చిదిద్దిన ఘనత ఆనాటి పాలకులదనే చెప్పాలి.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/6385795849324457843/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/brahmeswara-temple-chebrolu.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6385795849324457843"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6385795849324457843"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/brahmeswara-temple-chebrolu.html","title":" Brahmeswara Temple-chebrolu"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-2322410334405570864"},"published":{"$t":"2022-09-29T02:49:00.006-07:00"},"updated":{"$t":"2022-09-29T02:49:37.036-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Rudreswara Temple-palampet"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Rudreswara Temple-palampet\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eరుద్రేశ్వరాలయం-పాలంపేట\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eభారత ప్రభుత్వం ఓరుగల్లును చారిత్రాత్మక నగరంగా గుర్తిం చింది. కాకతీయల పాలనా కాలం ఒక సువర్ణాధ్యాయం. ఆంధ్రదేశాన్నేకాక యావత్\u200c దక్షిణభారత దేశాన్ని పరిపాలిం చిన కాకతీయులకు రాజధాని ఓరుగల్లు. వెయ్యేళ్ల ఓరుగల్లు చరిత్ర ఆనాటి శాసనాలలోనూ, సాహి త్యంలోనూ మరుగునపడి ఉంది. వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రకళ వంటి అన్ని రంగాల్లో తమదైన ముద్రను కాకతీయ రాజులు వేశారు. సంస్కృతి, సుస్థిరమైన పాలన అందించి చరిత్రపుటలలో శాశ్వతమైన యశస్సును సంపాదించుకున్నారు. వారిచ్చిన సాహితీసంపద, శిల్పరీతులు, లలితకళలు నేటికీ వారి ప్రాభవానికి నిదర్శనంగా నిలిచాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eభారదేశంలో విరజిల్లిన అధ్బుత శిల్పరీతుల్లో కాకతీయ శిల్పరీతి ఒకటి. దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం గర్భాలయ ముఖద్వారాలను బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో స్పష్టంగా చెప్పవచ్చు. కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైనది హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలలు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాలు మీద కని ్పంచే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కనిపిస్తాయి. అయితే హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటి వైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాని కాకతీయుల బయటే కాకుండా లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కనిపించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కనిపించేవి నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను ప్రదర్శించిన ఘనత కాకతీయులదేనని నిస్సం దేహంగా చెప్పవచ్చు. రుద్రేశ్వరా లయాన్ని రుద్రసేనాని శ్రీముఖనామ సంవత్సరం 1135(క్రీ.శ. 30-3-1213)లో నిర్మించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eఆలయ విశేషాలు\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ రుద్రేశ్వరాలయంలోనికి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కనిపిస్తుంది. అందులో రుద్రసేనాని వంశాభివర్ణన, అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి పరాక్రమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడినాయి. ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశలలో మూడు ద్వారాలున్నాయి. ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం ఒక కళాఖండమని చెప్పవచ్చు. ఏ దిశనుంచి చూసినా అది మననే చూసేవిధంగా ఈ నందిని రూపొందించారు. అద్భుతమైన శిల్పకళతో, అలరారుతూ మనోహరంగా, హుందాగా ఆ నంది కనిపిస్తుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003cu\u003e\u003ci\u003eమదనిక శిల్పాలు\u003c/i\u003e\u003c/u\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆలయం బయటివైపున స్తంభాలను, పై కప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలే మదనికలు. ఇవి ఆనాటి సామాన్య స్త్రీలవి. మదనిక శిల్పాలను వస్త్రాలకంటే ఆభరణాలతోనే అందంగా రూపొందించారు. అందులోనూ అప్పటి స్త్రీలు ధరించే హారాలు, శిరోభూషణాలను పొందుపరిచారు. ఒక్కో శిల్పంలో ఒక్కొక్క విశేషం కనిపిస్తుంది. ఈ శిల్పాలన్నింటిలోను కనిపించే ఆభరణాలు అలంకారాలు ఆనాటి జీవన సౌభాగ్యానికి నిదర్శనాలు. ఒక మదనిక చీరను ఒక కోతి లాగివేస్తుంటే, ఒక చేత్తో మానవసంరక్షణ చేసుకొంటూ, రెండవ చేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖకవళికలు అద్భుతం. మరొక మదనిక పాదంలో ముల్లుగుచ్చుకోగా, ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా ప్రదర్శించిన నైపుణ్యం ఆనాటి శిల్పులది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eరంగమండపం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగర్భాలయానికి ముందున్న రంగ మంటపాన్ని నిర్మించిన తీరు అమోఘం. నాలుగు స్తంభాల మీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి. స్థంభం పై భాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు. స్థంభాల మధ్యలో చతురస్రకార ఫలకాలమీద, గుండ్రంగా ఉన్న భాగాలపైన వాటికి అనుగుణమైన శిల్పాలను చెక్కారు శిల్పులు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఒకదాని మీద సముద్ర మథనము, మరోదానిపై ముగ్గురు స్త్రీలకు నాలుగే కాళ్లున్న శిల్పం. ఒక దానిమీద పేరిణి నాట్యం. ఒక దానిమీద దండలాస్యం, కుండలాకారా నృత్యం, ఇంకోదానిపై స్త్రీలే మద్దెలలు వాయిస్తుండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన చిత్రాలు నిజంగా అద్భుతాలే.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eగర్భాలయ ప్రధానద్వారం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయి నుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభా గాన సింహాల వరుసలు, లతలు, వాద్య కారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003ci\u003e\u003cb\u003e\u003cu\u003eశ్రీ రుద్రేశ్వర మహాలింగం\u003c/u\u003e\u003c/b\u003e\u003c/i\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీరుద్రేశ్వర మహాలింగం చాలా గొప్పది. పానవట్టంపై భాగంలోనే కాకుండా, కింది భాగంలోనూ చెక్కిన సన్నని గీతలు శిల్పుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eదశభుజరుద్రుడు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరంగమంటపం మధ్య భాగంలోనున్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కారు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి)లో కూడా ఉన్నది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపరమశివారాధకులైన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారనటానికి -రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాపకుమార రుద్రదేవమహారాజు అన్న వారి పేర్లలో కనిపించే 'రుద్ర' శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులతో శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపు ఉన్న ఐదు చేతులతో నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని 'పండితారాధ్య చరిత్ర' (వాద ప్రకరణం పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రుని చుట్టూ అష్టదిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మథనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య తదితర రూపాలను శిల్పులు మనోహరంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం. రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలను చెక్కారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eప్రదక్షిణపథం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉన్నది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కనిపిస్తాయి. వాటిలో శృంగార, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కనిపిస్తాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅవేకాక మహిషాసురమర్దిని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరా లయం పై భాగంలో పెద్ద గోపురం కనిపిస్తుంది. అది వేసర శిల్ప విధానంలో నిర్మింపబడినది. ఆలయ శిఖరానికి ఉపయో గించిన ఇటుకలు నీళ్లలో తేలుతాయి. ప్రస్తుతం అవి లభించటం లేదు. కాని అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅటువంటి అనేక శిల్పకళా విశేషాలతో అలరారుతున్న శ్రీ రుద్రేశ్వరాలయం దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని తప్పక దర్శించితీరాల్సిందే. ఈ చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాక, ఓరుగల్లు ప్రజలది కూడా.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/2322410334405570864/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/rudreswara-temple-palampet.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2322410334405570864"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2322410334405570864"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/rudreswara-temple-palampet.html","title":" Rudreswara Temple-palampet"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-6794506586071156965"},"published":{"$t":"2022-09-29T02:45:00.006-07:00"},"updated":{"$t":"2022-09-29T02:45:55.774-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Manikyamba ammarvaru-Draksharamam(E.G.dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Manikyamba ammarvaru-Draksharamam(E.G.dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eభీమేశురాణి-మాణిక్యాంబ ద్రాక్షారామం(తూర్పుగోదావరి జిల్లా)\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమాణిక్యాంబ....ఆహో! ఎంత మనోహరమైన చల్లనిపేరు. అంబ అంటే అమ్మ అని అర్థం. మాణిక్యములు వంటి చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలు అందించే అమృతమూర్తి మాణిక్యాంబ.దేశంలోని అష్ట్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తి పీఠంగా తూర్పుగోదావరి జిల్లాలోని పురాణ ప్రసిద్ధి గాంచిన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న శ్రీమాణిక్యాంబ దేవి భక్తులచేత కొనియాడబడుతోంది. ఈ క్షేత్రానికి పౌరాణిక విశిష్టత ఉన్నది. దక్షుడు యాగం చేసిన ప్రదేశం కాబట్టి అది ద్రాక్షారామం అయ్యింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదక్షుడు యాగానికి భర్త పరమశివుడు వద్దన్నా సతీదేవి యాగానికి వెళుతుంది. అక్కడ ఎవరూ పలకరించకపోవడంతో తన ముఖం భర్త అయిన శివునికి చూపించలేక యోగాగ్నిని సృష్టించుకుని తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి తనువు చాలిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శంకరుడు ఉగ్రుడై వీరభద్రుని సృష్టించి ఈ దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని పంపుతాడు. యజ్ఞవాటికలో దేహత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని శంకరుడు వియోగంతో తన భుజంపై వేసుకుని విలయతాండవం చేయడంలో ముల్లోకాలు కంపించాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదీనితో దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని 18ఖండాలుగా చేశాడు. ఆ 18భాగాలు 18దివ్య స్థలాల్లో పడి అష్ట్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. సతీదేవి ‘కణత’ భాగం యాగం నిర్వహించిన చోట పడడంతో ‘మాణిక్యాంబదేవి’ వెలిసినది. శివుడు భీమేశ్వరుడుగా, మాణిక్యాంబదేవితో ఒకేసారి స్వయం ప్రతిష్ట పొందిన ప్రదేశమే ద్రాక్షారామం. ఈ ప్రాంతాన్నే త్రిలింగ దేశమంటారు. ఆంధ్రప్రదేశ్\u200cలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం క్షేత్రాలను మూడింటిని కలిపి త్రిలింగ దేశమంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-మిగతా శక్తి పీఠా క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోటా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టించడం విశేషం. సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల ఒక మహిమాన్విత ప్రాంతంగా విరాజల్లుతోంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eద్రాక్షారామం క్షేత్రానికి దక్షిణ కాశీ అని మరోపేరు వుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి నేరుగా ద్రాక్షారామంకు బస్సు సర్వీసులు వున్నాయి. యాత్రికులకు దేవస్థానం వారి కాటేజీలు, టూరిజం శాఖవారి అతిథి గృహం, పైండా జమిందారుగారి సత్రం అందుబాటులో వుంటాయి.శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు,కుంకుమ పూజలు చేస్తారు. లక్ష కుంకుమార్చన చేస్తారు. శ్రీచక్ర యంత్రంపై అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల ప్రత్యేక అవతార రూప అలంకరణలుండవు.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/6794506586071156965/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/manikyamba-ammarvaru-draksharamamegdist.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6794506586071156965"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6794506586071156965"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/manikyamba-ammarvaru-draksharamamegdist.html","title":" Manikyamba ammarvaru-Draksharamam(E.G.dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-4534859098973250159"},"published":{"$t":"2022-09-27T23:36:00.004-07:00"},"updated":{"$t":"2022-09-28T06:03:58.146-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Mahabalipuram , మహాబలిపురం(Tamilanadu)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Mahabalipuram , మహాబలిపురం(Tamilanadu)\u003c/span\u003e\u003c/h2\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg8Eph9D_SyemyonSuwW-L3ywoYJ_rNF34yVU4gNM1Kq1Jv4wUCQPIJhAkcJbKY9RBJxnRaHC0cW1UHd_1l8U5jNtAITDFAbpwvQ_kNh-IlZ3IV4yVe4WbJJ2-hdF7FFVRlUY3H-t4XVRD9onf49B4BBlCFNbwuBDY8QeyENAFKO97kHDhcJAw9zOghoQ/s1080/IMG_20220928_183246.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Mahabalipuram\" border\u003d\"0\" data-original-height\u003d\"686\" data-original-width\u003d\"1080\" height\u003d\"254\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg8Eph9D_SyemyonSuwW-L3ywoYJ_rNF34yVU4gNM1Kq1Jv4wUCQPIJhAkcJbKY9RBJxnRaHC0cW1UHd_1l8U5jNtAITDFAbpwvQ_kNh-IlZ3IV4yVe4WbJJ2-hdF7FFVRlUY3H-t4XVRD9onf49B4BBlCFNbwuBDY8QeyENAFKO97kHDhcJAw9zOghoQ/w400-h254/IMG_20220928_183246.jpg\" title\u003d\"Mahabalipuram\" width\u003d\"400\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమహాబలిపురం(Mahabalipuram) తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది.\u0026nbsp; మహాబలిపురం వెళ్తున్న దారిమధ్యలోనే మనకి crocodile పార్క్ కనిపిస్తుంది . మనం లోపలి ప్రవేశించగానే .. ముందుగా\u0026nbsp; మనకి పాములు , తాబేలులు\u0026nbsp; స్వాగతం పలుకుతాయి. బయట బోర్డు crocodile అని పెట్టి పాములను చూపిస్తున్నాడు ఏమిటి అనుకుంటూ లోపలి నడుస్తూ ఉంటే , ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటాయి . వీటికి ఆహారం\u0026nbsp; మాంసపు ముక్కలు వేయడం\u0026nbsp; చేసారు .\u003c/p\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eమహాబలిపురం\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e7 వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కధనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; There are three temples of which two Shiva Temples face east and west respectively. The other one is the Vishnu Temple. The Vishnu temples were built by Narasimha Varman I and the other two were built by Narasimha Varman II. One can find the beautifully carved twin Dwarka Palaks (gate keepers) at the entrance of the east facing Shiva Temples. On both sides of the temple inside are the marvelous sculptures of Lord Brahma and Lord Vishnu with their better halves. The top part of the Shivalinga figure inside the temple is found damaged. There are sculptures of Somaskanda - lord Shiva with his better half, Parvati, and his sons, Skanda and Ganesha are found on the near wall. Apart from Lord Shiva’s sculpture, one can find the sculptures of Narasimha and Goddess Durgha also.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆరోజుల్లోనే ఇలాంటి నిర్మాణాలు చేయడం అంటే మాటలా... ఎటువంటి టెక్నాలజీ లేకుండా రాయిని గుడిగా మార్చడం అంటే ..ఇక్కడ సముద్రం చాల అందంగా కనిపిస్తున్న .. కెరటాలు మాత్రం దూసుకుని వస్తూ ఉంటాయ్.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp;మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న బుద్ధా విగ్రహాలు , వినాయకుని విగ్రహాలు దొరుకుతాయ్ ..\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003e\u0026nbsp;Pancha Rathas :\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eబీచ్ దగ్గరనుంచి ఒక కిలోమిటర్ దూరంలో పంచరధాలు ఉంటాయ్ ..రధాలు అన్నారు కదా అని వీటికి చేక్రాలు ఉంటాయ్ అనుకోవద్దు .. ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపతి కి కుడా రధం ఉంటుంది. అవి వరుసగా ద్రౌపతి ,భీమ ,అర్జున ,ధర్మరాజు , నకులుడు \u0026amp; సహదేవుడు రధం ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u0026nbsp;ద్రౌపతి రధం\u0026nbsp; (Draupadi ratha),\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003eఅర్జుని రధం Arjuna Ratha-\u003c/b\u003eఇక్కడ ఏక శిలపై చెక్కిన ఏనుగు , సింహం ,నంది ఉంటాయి ..\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003eభీముని రధం..Bhima Ratha--\u003c/b\u003eభీముడు అని అంటేనే పెద్ద శరీరం ఎలామనకు కనిపిస్తుందో అయన రధం కూడా అలానే ఉంటుంది .\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003eధర్మరాజుగారి రధం ..Dharma raju ratha ,\u003c/b\u003e-\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp;దారిలో కొండపైన లైట్ హౌస్.. కనిపిస్తుంది .. వీటితోపాటు కొండపైన చెక్కిన నిర్మాణాలు కూడా చూడవచ్చు ... అక్కడ నుంచి మహాబలిపురం ఇంచుమించు కనిపిస్తుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp;మహాబలిపురం లో చూస్తున్నా కోద్ది.. ఇలాంటి విగ్రహాలు రోడ్ పక్కనే ఉంటాయ్.. అక్కడకు వెళ్ళిన వెంటనే వాతావరణం మరీపోతుంది .. మనవాళ్ళ టాలెంట్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు ..\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003e\u0026nbsp;పంచరాదాలు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp;ఈ లోపల లక్ష్మి దేవి మరియు వామనావతారం .. చెక్కిన శిల్పాలు ఉంటాయ్ .\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u0026nbsp;వినాయక రధం\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవినాయక రధం ఒకటే పూర్తీ అయి ఉన్నట్టు\u0026nbsp; కనిపిస్తుంది మనక\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u0026nbsp;శ్రీ కృష్ణుని వెన్న ముద్ద ....\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003cu\u003eత్రిమూర్తులు\u003c/u\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp;బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ ని చూసి అక్కడ\u0026nbsp; రధాలు ఉన్నచోటికి వెళ్ళండి\u0026nbsp; చూసాక అక్కడనుంచి లైట్ హౌస్ ఇంకా లైట్ హౌస్ దగ్గరలోనే మరికొన్ని నిర్మాణాలు ఉంటాయ్\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/4534859098973250159/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mahabalipuram-tamilanadu.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/4534859098973250159"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/4534859098973250159"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mahabalipuram-tamilanadu.html","title":" Mahabalipuram , మహాబలిపురం(Tamilanadu)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg8Eph9D_SyemyonSuwW-L3ywoYJ_rNF34yVU4gNM1Kq1Jv4wUCQPIJhAkcJbKY9RBJxnRaHC0cW1UHd_1l8U5jNtAITDFAbpwvQ_kNh-IlZ3IV4yVe4WbJJ2-hdF7FFVRlUY3H-t4XVRD9onf49B4BBlCFNbwuBDY8QeyENAFKO97kHDhcJAw9zOghoQ/s72-w400-c-h254/IMG_20220928_183246.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-3393881561796476179"},"published":{"$t":"2022-09-27T23:33:00.010-07:00"},"updated":{"$t":"2022-09-28T06:05:59.593-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Sun Temple-Nandikotkuru(Karnool dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Sun Temple-Nandikotkuru(Karnool dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6nvCUZXgJeHsQ4-mTN0V5fd3Sb6Xuz4mNHe9zAtx9ROOZ_yQe8VzHNsxjFnkh6X8_8YOJ4Iq5lMXBfbjCo4icPDAs7FwCCGFUjlPp5gcdHOJXT5KKdyYfattZ2i8khcZaGZH-A9XL6yUn3iOzblJdhUD60DGsDuqMavw-T1GfHgGTlDgM38z0Qs1NDg/s1080/IMG_20220928_183523.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Sun Temple-Nandikotkuru(Karnool dist)\" border\u003d\"0\" data-original-height\u003d\"600\" data-original-width\u003d\"1080\" height\u003d\"223\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6nvCUZXgJeHsQ4-mTN0V5fd3Sb6Xuz4mNHe9zAtx9ROOZ_yQe8VzHNsxjFnkh6X8_8YOJ4Iq5lMXBfbjCo4icPDAs7FwCCGFUjlPp5gcdHOJXT5KKdyYfattZ2i8khcZaGZH-A9XL6yUn3iOzblJdhUD60DGsDuqMavw-T1GfHgGTlDgM38z0Qs1NDg/w400-h223/IMG_20220928_183523.jpg\" title\u003d\"Sun Temple-Nandikotkuru(Karnool dist)\" width\u003d\"400\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003c/h3\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eసూర్యదేవుడి ఆలయం-నందికొట్కూరు(కర్నూలు జిల్లా )\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; ఉషాకిరణాల్లో బ్రహ్మదేవుడూ, మధ్యాహ్నపు ఎండలో పరమశివుడూ, సంధ్యాకాంతుల్లో శ్రీమహావిష్ణువూ ఉంటారని చెబుతారు. ముమ్మూర్తులా త్రిమూర్తులను తనలో ఇముడ్చుకున్న సూర్యనారాయణమూర్తి జన్మదినమే రథసప్తమి (ఫిబ్రవరి 6). ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని పురాతన సూర్యాలయ పరిచయం...వెలుగుల దేవరా...వందనం!\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకర్నూలు జిల్లా నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాతః కిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతారు అర్చకులు. పదమూడో శతాబ్దంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. అలసిసొలసి ఓ చెట్టు నీడన సేదతీరుతుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి...అక్కడ తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ ఆనతి ప్రకారం సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని ఐతిహ్యం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగర్భాలయంలో మూలమూర్తి వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం. కుడి చేతిలో తెల్లని పద్మం ఉంటుంది. ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. చోళుల పాలన అంతరించిపోయాక కూడా ఎంతోమంది రాజులు స్వామివారిని కొలిచారు. కాలక్రమంలో ఆ చారిత్రక ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పదహారేళ్ల క్రితం భక్తజనం తలోచేయీ వేసి జీర్ణోద్ధారణ చేశారు. ఆదివారం వచ్చే అమావాస్యను భాను అమావాస్య అంటారు. భాను సప్తమి కూడా అంతే ప్రత్యేకమైంది. ఆ రోజుల్లో భాస్కరుడిని విశేష పూజలతో కొలుస్తారు. సూర్యగ్రహ శాంతులు, హోమాలు, అభిషేకాలు, జిల్లేడు ఆకు పూజలూ నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యుడికి చాలా ఇష్టం. వీటినే అర్క పత్రాలనీ అంటారు. రథ సప్తమినాడు స్వామివారి ఆలయంలో ఘనంగా కల్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. కర్నూలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందికొట్కూరు పట్టణాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరథ సప్తమి...\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసప్తసప్త మహాసప్త\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసప్తద్వీప వసుంధరా\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసప్తార్క పరమాధార\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసప్తమీ రథసప్తమీ\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసూర్యోదయం జరిగే తూర్పు దిక్కునే ముందుగా సృష్టించాడట బ్రహ్మ. మాఘశుద్ధ సప్తమినాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథమెక్కివచ్చి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్యవ్రతాన్నీ నిర్వహిస్తాం. ఆరోజు, తలమీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తలస్నానం చేయడం సంప్రదాయం. కొత్తబియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులమీద వడ్డించి, నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య కటాక్షం పొందుతారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరథసప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది. నాటితో సూర్య గమనంలోనూ మార్పు వస్తుంది. శీతకాలం నుంచి వసంత, గ్రీష్మ రుతువుల దిశగా మార్పులు సంభవించే సమయమూ ఇదే. రథసప్తమి నాటి బ్రహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రధాన నక్షత్రాలన్నీ తేరు ఆకారంలో అమరిపోయి సూర్యరథాన్ని గుర్తుకు తెస్తాయంటారు. సూర్యుడికి సంబంధించినంతవరకూ ఏడు - చాలా విశిష్టమైన సంఖ్య. సప్తమి - ఏడో రోజు. సూర్యుడి గుర్రాలు ఏడు. సూర్యకాంతిలోని వర్ణాలు కూడా ఏడే. సూర్యారాధన చాలా ప్రాచీనమైంది. సూర్యుడిని స్తుతిస్తూ వేదాల్లో అనేక రుక్కులున్నాయి. వివిధ ఆదిమతెగల్లో సూర్యారాధన ఉంది. భారతీయులు అన్న మాటకు సూర్యారాధకులు అనే అర్థమూ ఉందంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావనలు అనేకం. రామాయణంలో - రఘువంశీయుడైన శ్రీరాముడు ఆదిత్య హృదయ పారాయణ తర్వాతే రావణ సంహారం చేశాడు. ఆంజనేయుడు భాస్కరుడి వద్దే విద్యాభ్యాసం చేశాడు. భారతంలో - పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు...ద్రౌపది సూర్యుణ్ణి ప్రార్థించే అక్షయపాత్రను పొందింది. భాగవతంలో - సత్రాజిత్తుకు శమంతకమణిని ఇచ్చిందీ సూర్యుడే.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఆరోగ్య నారాయణుడు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్\u200c - ఆరోగ్యానికి సూర్యుడే అధిపతి. భానుదేవుడు నమస్కార ప్రియుడు. సూర్యనమస్కారాలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని ఆధునిక పరిశోధనలు అంగీకరిస్తున్నాయి. 'సన్\u200c యోగా', 'సన్\u200c థెరపీ' లాంటి చికిత్సలు పాశ్చాత్యదేశాల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. ఆరునూరైనా తప్పని ఆ కాలగతి, ఆధునిక మానవుడికి ఓ క్రమశిక్షణ పాఠం. తిమిరంతో సాగించే నిత్య సమరం, సమస్యలతో సతమతమయ్యే సగటు జీవులకు ఆశావాద సూత్రం. ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియని మహాదాతృత్వం - సూర్య కిరణాలు మోసుకొచ్చే మానవతా సందేశం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eతం సూర్యం ప్రణమామ్యహమ్\u200c!\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/3393881561796476179/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/sun-temple-nandikotkurukarnool-dist.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3393881561796476179"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3393881561796476179"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/sun-temple-nandikotkurukarnool-dist.html","title":" Sun Temple-Nandikotkuru(Karnool dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6nvCUZXgJeHsQ4-mTN0V5fd3Sb6Xuz4mNHe9zAtx9ROOZ_yQe8VzHNsxjFnkh6X8_8YOJ4Iq5lMXBfbjCo4icPDAs7FwCCGFUjlPp5gcdHOJXT5KKdyYfattZ2i8khcZaGZH-A9XL6yUn3iOzblJdhUD60DGsDuqMavw-T1GfHgGTlDgM38z0Qs1NDg/s72-w400-c-h223/IMG_20220928_183523.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-3017854557445803896"},"published":{"$t":"2022-09-27T23:27:00.006-07:00"},"updated":{"$t":"2022-09-28T06:28:28.098-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Mogileeswarudu temple-Mogili vil(Chittoor dist..)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Mogileeswarudu temple-Mogili vil(Chittoor dist..)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCZEeJXFj3VThGXluKye0HHz2EiRq8fW-5tQSa3fd8j-zqTJ2emR2Kerk5KrO1KtEKMQtKPrr4x6eurI-1BoGsIvN4rnFZjrSCHCK3-f8yAfSy09SaKmsvwyuCFuaR0AslMNER01RW0_OQUmm866uNvAtz4-Fjq2ERB3PBfxRSl3wdeM75Td5J5ogKUQ/s1080/IMG_20220928_185746.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Mogileeswarudu temple-Mogili vil(Chittoor dist..)\" border\u003d\"0\" data-original-height\u003d\"532\" data-original-width\u003d\"1080\" height\u003d\"198\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCZEeJXFj3VThGXluKye0HHz2EiRq8fW-5tQSa3fd8j-zqTJ2emR2Kerk5KrO1KtEKMQtKPrr4x6eurI-1BoGsIvN4rnFZjrSCHCK3-f8yAfSy09SaKmsvwyuCFuaR0AslMNER01RW0_OQUmm866uNvAtz4-Fjq2ERB3PBfxRSl3wdeM75Td5J5ogKUQ/w400-h198/IMG_20220928_185746.jpg\" title\u003d\"Mogileeswarudu temple-Mogili vil(Chittoor dist..)\" width\u003d\"400\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003c/h3\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eమొగిలీశ్వరుడు-మొగిలి గ్రామం(చిత్తూరు జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-హిందువులకు మహాపవిత్ర దినమైన మహాశివరాత్రి నాడు వ్రతమాచరిస్తే శత అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆరోజు శివలింగాన్ని అభిషేకించే లింగా ర్చనకు ఎనలేని ప్రాధాన్యం. అటువంటి క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్\u200cలో మల్లిఖార్జున ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, భీమేశ్వరాలయం ఎంతో ప్రాముఖ్య తను పొందాయి. వాటితో పాటు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలోని బంగారు పాళ్యం మండల పరిధిలోని అటవీ ప్రాంతా నికి దగ్గరగా దక్షిణ కాశీగా పేరొందిన మొగి లి గ్రామం కూడా ప్రసిద్ధమైనదే. ఇక్కడ వెలసి న శ్రీ ప్రసన్న కామాక్షి సమేత శ్రీమొగిలీశ్వరా లయం పంచ క్షేత్రాల్లో మొదటిగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eప్రతి ఏడాది మహశివరాత్రి సందర్భంగా పది రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మో త్సవాలకు చిత్తూరు జిల్లా వాసులేగాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. దేవాలయం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, ప్రకృతి ప్రసాదించినట్లుగా చల్లటి గాలితో ఆహ్లాదకరంగా కనిపించే వాతావరణం వుంటుంది. ఇక్కడి పకృతి పచ్చదనాని కి ఆకర్షితులై కూడా అనేక మంది పర్యాట కులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e--ఆలయ చరిత్ర : ప్రస్తుతం పుష్కరిణిగా ఉన్న ప్రదేశంలో మొగిలిపొద ఎక్కువగా ఉండేది. ఈ పుష్కరిణిలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా నంది విగ్రహం నోటి నుంచి నీరు కరువులోను నిరంతరాయంగా వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ అంతుబట్టలేదు. అప్పట్లో ఓ మొగిలి పొదలు మధ్య ఒక నీటి దారువ ఉండేదని, మేత మేసిన పశువులు ఈ పొదల మధ్య సేద తీర్చుకొని పక్కన ఉన్న నీటి ధారలో నీళ్ళు తాగుతూ ఉండేవని చెబుతుంటారు. ఒక రోజు నీటి ధారలో నల్లటి రాయి పశువులు తాగే నీటికి అడ్డు రావడంతో మొగిలప్ప ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. ఆ రాయి కదలక పోవడంతో తన వద్దనున్న గొడ్డలతో రాయిపైకొట్టగా ఆ దెబ్బకు ఆ రాతి నుంచి రక్తం కారడంతో భయభ్రాంతులకు గురయ్యాడు. దెబ్బ తగిలిన ఆ రాతికి అతను ఆకు పసురుతో చికిత్స చేసి ప్రతి రోజు భక్తితో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-మొగిలప్పకు చెందిన ఆవుల్లో ఒక ఆవు పాలు పితకనివ్వక తంతూ గ్రామానికి దక్షిణ దిశలో మూడు కిలో మీటర్లుదూరంలో గల దేవర కొండకు వెళుతూ ఉండేది. ఆ రహస్యం తెలసుకోవడానికి ఓ రోజు మొగిలప్ప ఆవును వెంబడించగా ఆవు కొంతదూరం వెళ్ళి స్వరంగ మార్గం గుండా వెళ్ళింది. ఆ ప్రదేశంలో సాక్షాత్తు కైలాసాన్ని మరుపింప చేసే అద్బుత దృశ్యాన్ని చూసి చీకట్లో అలాగే నిశ్చేష్టుడై ఉండి పోయాడు. పార్వతి దేవి అక్కడ ఉన్న శివలింగానికి పాలభిషేకం చేస్తూ చీకట్లో నిలబడి ఉన్న మొగిలిప్పను చూసింది. అందుకు భయభ్రాంతులకు గురైన మొగిలప్ప శరణు కోరగా ఈ రహస్యాన్ని ఎక్కడా బయటకు చెప్పరాదని చెప్పింది. దీంతో అతను దైవ చింతనా పరాయణుడిగా మారిపోయాడు. భర్త దైవచింతనను గమనించిన భార్య గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించింది. తాను నిజం చెబితే మరణిస్తానని మొగిలప్ప ఎంత చెప్పినా వారు వినకపోవడంతో విధిలేని పరిస్ధిలో మొగిలప్ప చితిపేర్చమని చెప్పి, చితిపై కూర్చోని తాను చూసిన సంఘటలన్నీ వివరించాడు. వెంటనే మొగిలప్ప తల పగిలి మృతి చెందాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇతని పేరుమీదనే ఈ దేవాలయంలోని దేవునికి మొగిలీశ్వరుడు అనే నామం ఏర్పడింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఈ దారిగుండా వెళ్తూ శివలింగాన్ని దర్శించుకొని వ్యాపారంలో అధిక లాభాలు అర్జించేవారు. తమ భక్తికి నిదర్శనంగా మొగిలీశ్వరునికి మొగిలివద్ద ఆలయం నిర్మించారు. ఆ నాటినుండి నేటి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొగిలిలో అతి వైభవంగా జరుగుతున్నాయి.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/3017854557445803896/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mogileeswarudu-temple-mogili.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3017854557445803896"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3017854557445803896"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mogileeswarudu-temple-mogili.html","title":" Mogileeswarudu temple-Mogili vil(Chittoor dist..)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCZEeJXFj3VThGXluKye0HHz2EiRq8fW-5tQSa3fd8j-zqTJ2emR2Kerk5KrO1KtEKMQtKPrr4x6eurI-1BoGsIvN4rnFZjrSCHCK3-f8yAfSy09SaKmsvwyuCFuaR0AslMNER01RW0_OQUmm866uNvAtz4-Fjq2ERB3PBfxRSl3wdeM75Td5J5ogKUQ/s72-w400-c-h198/IMG_20220928_185746.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-6059330378246413505"},"published":{"$t":"2022-09-27T23:25:00.009-07:00"},"updated":{"$t":"2022-09-28T06:31:14.505-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Kalabhairava Temple-isannapalli(Nijamabad dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Kalabhairava Temple-isannapalli(Nijamabad dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhi_MRwDSEB2mt-nDL2dn_j4K7E3rGIaj_NDkBJ4waEw4-FfS-j063-1z2WQRzZgY23JT4wqnd29j4ajJFFVda_7i9y4fOKKPBwIRTUSTLROYrhE3y-3csS_hw2uQVpUv4G7-RZAkiGzx73K5sMwxqp5mXSvaNg6yGHH786X7-QlbBqNJHPDY-_AG59vw/s1080/IMG_20220928_190030.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Kalabhairava Temple-isannapalli(Nijamabad dist)\" border\u003d\"0\" data-original-height\u003d\"526\" data-original-width\u003d\"1080\" height\u003d\"195\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhi_MRwDSEB2mt-nDL2dn_j4K7E3rGIaj_NDkBJ4waEw4-FfS-j063-1z2WQRzZgY23JT4wqnd29j4ajJFFVda_7i9y4fOKKPBwIRTUSTLROYrhE3y-3csS_hw2uQVpUv4G7-RZAkiGzx73K5sMwxqp5mXSvaNg6yGHH786X7-QlbBqNJHPDY-_AG59vw/w400-h195/IMG_20220928_190030.jpg\" title\u003d\"Kalabhairava Temple-isannapalli(Nijamabad dist)\" width\u003d\"400\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003c/h3\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eకాలభైరవుడు ఆలయం-ఇసన్నపల్లి(నిజామాబాద్\u200c జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమనిషిలోని 'నేను' అనే అహంకారానికి బ్రహ్మ అని పేరు. కాలభైరవతత్వం ఈ అహంకారాన్ని పోగొడుతుంది. అలా బ్రహ్మదేవుడి అహంకారాన్ని భంగం చేసినవాడు కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నిజామాబాద్\u200cలో ఓ పేద్ద ఆలయం ఉంది.-ఎనిమిది అడుగుల కాలభైరవుడు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకాలభైరవుడు శివుడి నుంచి ఉద్భవించినవాడు. నా అంతవాడు లేడని విర్రవీగకూడదని కాలభైరవుడి కథ చెబుతుంది. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడికి వెుదట అయిదు తలలుండేవట. తను సృష్టికర్త కూడా కావడంతో బ్రహ్మలో గర్వం ప్రవేశించిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడనని చెప్పుకోవడం వెుదలుపెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి 'నా నాభికమలం నుంచి పుట్టినవాడివి, అందువల్ల నేనే గొప్పవాణ్ణి' అన్నాడట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవాళ్లిద్దరూ తమలో ఎవరు గొప్పో చెప్పమని నాలుగు వేదాలనూ పిలిచారట. అవి... ఇద్దరూ కాదు, పరమశివుడని చెప్పాయట. తరవాత వాళ్లిద్దరూ ప్రణవాన్ని (ఓంకారం) అడిగారు. అదీ శివుడే అధికుడని చెప్పిందట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅప్పుడు పేద్ద జ్యోతిస్తంభం వాళ్ల ఎదుట ప్రత్యక్షమైంది. దాన్లోంచి వచ్చిన జ్యోతిని చూసి శ్రీహరి తన వాదన విరమించుకున్నాడట. కానీ, బ్రహ్మకు మాత్రం ఇంకా అహంకారం పోలేదు. అప్పుడు శివుడి నుంచి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. 'నాలాగే తనకూ అయిదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఆ అయిదో తలను నీ కొనగోటితో తుంచెయ్\u200c' అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటితో బ్రహ్మ అయిదో తలను తెంచేసింది ఆ రూపం. అప్పటికిగానీ బ్రహ్మకు తత్వం బోధపడలేదు. అప్పుడు శివుడు ఆ రూపంతో 'నువ్వు బ్రహ్మ తలను కూడా తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు. కానీ, బ్రహ్మ తల తెంచినందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అందువల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్లు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇకపై నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి. కాశీపట్టణానికీ అధిపతివి. నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు' అని చెప్పాడట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ కాలభైరవుడితో సహా అష్టభైరవుల ప్రస్తావన వామన, బ్రహ్మవైవర్త వంటి పురాణాల్లోనూ కనిపిస్తుంది. ఈ కాలభైరవుని ఆలయాలు మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్\u200c, ఇండోనేషియా, థాయ్\u200cలాండ్\u200cలలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి మన రాష్ట్రంలోని నిజామాబాద్\u200c జిల్లాలోనూ ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 55 కి.మీ.దూరంలో గల కామారెడ్డి పట్టణానికి 8 కి.మీ. దూరంలో... సదాశివనగర్\u200c మండలంలోని ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల సరిహద్దులో ఉంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఅతిప్రాచీన ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eక్రీ.శ. 16వ శతాబ్దంలో... కొందరు కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్నారు. ఆ బండి ఇసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రైంది. దాంతో అక్కడే విశ్రమించారు. తరువాత ఓ భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం నిటారుగా నిలబడిందట. ఆ ప్రదేశంలోనే ఆలయం నిర్మించారని పూర్వీకులు చెబుతారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయంలో శునకాన్ని వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగుల కాలభైరవస్వామి మూల విగ్రహం కనిపిస్తుంది. ఇసన్నపల్లి గ్రామారంభంలో రామారెడ్డి గ్రామానికి ఈశాన్య దిక్కులో పశ్చిమాభిముఖంగా కొలువుదీరాడు ఈ స్వామి. ఇలా ఎందుకు వెలిశాడు అనడానికి ఓ కారణం చెబుతారు స్థానికులు. ఒకప్పుడు ఈ గ్రామానికి అష్టదిక్కులలో అష్టభైరవులుండేవారట. వాళ్లు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని చెబుతారు. వీళ్లలో ప్రధానుడే కాలభైరవుడు. మిగతా ఏడు భైరవ విగ్రహాలూ కాలగర్భంలో కనుమరుగైపోయాయి. ఈస్వామి మాత్రమే మిగిలాడు. పూర్వం అనావృష్టి ఏర్పడిన సందర్భాలలో స్వామివారి విగ్రహాన్ని భక్తులు పేడతో కొట్టేవారట. కొట్టిన పేడ తొలగిపోయేంతగా ఆ తరవాత వర్షం కురిసేదని చెబుతారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయం 1974లో దేవాదాయశాఖ అధీనంలోకి వెళ్లింది. 2001లో ఆలయ నిర్మాణం చేపట్టే వరకు స్వామి విగ్రహం రేకుల షెడ్డులోనే ఉండేది. భక్తులు సమర్పించిన రూ.50 లక్షల విరాళాలతో ఆలయం నిర్మించారు. మరో రూ.6 లక్షలతో దీనికి పక్కనే 2009లో శనైశ్చరాలయం నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం రూ.20 లక్షలతో గదులు నిర్మించారు. మాజీ ఎంపీ ఆలె నరేంద్ర అందించిన రూ.10 లక్షలతో భోజనశాల ఏర్పాటుచేశారు. అలాగే భూదాన పథకం కింద గజం రూ.500 చొప్పున ఇప్పటివరకు రూ.5 లక్షలతో ఆలయకమిటీ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేశారు. గతేడాది జిల్లాలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ఆలయం ఇదే.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకార్తీకమాసంలో ఇక్కడ ఘనంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు. 'అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడకు వచ్చి వారంరోజులపాటు ఆలయ ఆవరణలోని బావినీటితో స్నానం చేసి, స్వామికి పూజలు చేస్తే ఆరోగ్యవంతులవుతారు' అంటారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్\u200cశర్మ.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/6059330378246413505/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/kalabhairava-temple-isannapallinijamaba.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6059330378246413505"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6059330378246413505"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/kalabhairava-temple-isannapallinijamaba.html","title":" Kalabhairava Temple-isannapalli(Nijamabad dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhi_MRwDSEB2mt-nDL2dn_j4K7E3rGIaj_NDkBJ4waEw4-FfS-j063-1z2WQRzZgY23JT4wqnd29j4ajJFFVda_7i9y4fOKKPBwIRTUSTLROYrhE3y-3csS_hw2uQVpUv4G7-RZAkiGzx73K5sMwxqp5mXSvaNg6yGHH786X7-QlbBqNJHPDY-_AG59vw/s72-w400-c-h195/IMG_20220928_190030.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-3805540060642052209"},"published":{"$t":"2022-09-27T23:20:00.001-07:00"},"updated":{"$t":"2022-09-28T06:33:15.434-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Bhadrakali Temple Warangal"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Bhadrakali Temple Warangal\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgp0Ytfartte4HzQdIj12xjcglM5pt2geuNDLpqJI5BMWhg0mQpuOO6-H7ajgu_U8Npg0TDqw_3JsvI0FagaXaVYjysfF7TJ3vvoSzaKveLJ-FYBQCgT7O5joCTJSEOkfynVn--Hzo2afcEqK72cPIF4srQb1w0udfyTSTVEojk9u5pHpo650CCF1gr8A/s1080/IMG_20220928_190230.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Bhadrakali Temple Warangal\" border\u003d\"0\" data-original-height\u003d\"588\" data-original-width\u003d\"1080\" height\u003d\"217\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgp0Ytfartte4HzQdIj12xjcglM5pt2geuNDLpqJI5BMWhg0mQpuOO6-H7ajgu_U8Npg0TDqw_3JsvI0FagaXaVYjysfF7TJ3vvoSzaKveLJ-FYBQCgT7O5joCTJSEOkfynVn--Hzo2afcEqK72cPIF4srQb1w0udfyTSTVEojk9u5pHpo650CCF1gr8A/w400-h217/IMG_20220928_190230.jpg\" title\u003d\"Bhadrakali Temple Warangal\" width\u003d\"400\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003c/h3\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eకాకతీయుల ఇలవేల్పు.శ్రీ భద్రకాళి-వరంగల్\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవరంగల్\u200c-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్\u200c కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవివిగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండు వగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతా సనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమరుకం... ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి... 8 చేతులతో... అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగార మై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు... ‘పతాపరుద్ర చరిత్రము’, ‘సిద్ధేశ్వర చరిత్రము’ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏ కశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న వి ద్వాంసులు అతనిని అవమానపరచి పంపివే శారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ వి ద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశం తో ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా? అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకం టే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీక రించినట్లు అవుతుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకాదంటేనే అతనిని ఓ డించినట్లవుతుంది అని నిర్ణయించి, రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండిది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసుల లో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సు దర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివా డు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eక్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్\u200c శాస్ర్తి, స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్\u200c ముడుంబైరామానుజా చార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్\u200cలాల్\u200c సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅదే రాత్రి శ్రీమగన్\u200c లాల్\u200c సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట...మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శిం చి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారం అందిస్తానని శాస్ర్తి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్ర్తి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీమగన్\u200c లాల్\u200c సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅమ్మవారికి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్\u200cలాల్\u200c సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్బంలో ఆయనకు శ్రీ విద్యా నిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామనర్సయ్య, అడ్లూరి సీతారామశాస్ర్తి, వంగల గురువయ్య, టంకసాల నరసింహారావు, మహాతపస్వి ని మంగళాంబిక ఇలా ఎంతోమంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఆలయ నిర్మాణ విశేషాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆ లయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి నట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్రాకారం లో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈదేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖ ద్వారం అన్నీ కాక తీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపి స్తుంది. అంతేకాక దేవాలయంలోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీద... ‘మహేశశ్చారు సంధత్తే మార్గణం కొనకా చలే! మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచల మ్\u200c!!’ అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసనపాఠం పురాతత్త్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్\u200c జిల్లా శాసనాల్లో (పు.307) ఉన్నది. ఈ శ్లోకం లోని ఎఱ్ఱన క్రీ.శ.10వ శతాబ్దిలో కాకతిపురాన్ని పాలించి నట్లు గూడూరు శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఈయన తండ్రి విఠనామాత్యు డని, ఆయనకు మీసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅది ‘మంత్రిమీసర గండేన, విఠనామాత్య సూను నా! ఎరయాఖ్యేన సమోదాతా, న భూ తోన్\u200c భవిష్యతి!!’ అనే శ్లోకం. ఈ రెండు స్తంభశాస నాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింప బడి ఉంటుందని ఊ హించవచ్చు. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింబడిందో సరిగ్గా చెప్పలేం. ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్రగలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e1950లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రా చీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి - తనరు భద్రేశ్వరి యనంగ భయదంబుగాగ - అన్న సిద్ద్శ్వరచరిత్ర (పు.24) లోని మాటలే నిదర్శనం! అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. ఆవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించే వేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉన్నది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెఱవు ప్రక్కన ఉన్న ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది. 1966లో వరంగల్\u200c-ఖాజీపేట ప్రధాన రహదారిగుండా శ్రీ భద్రకాళీ దేవాలయానికి బీటీ రోడ్డు, వీది దీపాలు ఏర్పాటు చేయబడినాయి. ఆంధ్రప్ర దేశ్\u200c రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి గారి నేతృ త్వంలో దక్షిణభారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహా మండపం, శాలాహారదులు నిర్మించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eభద్రకాళీ చెఱువు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్\u200c నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఇతర ఆలయాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమహామండపంలో దక్షిణంవైపున ఒక శిలమీద చెక్కిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళీ అమ్మవారు ఉన్న భూమియలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీనకాలపువే అనిపిస్తుంది. అదీకాక, ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కాక పార్వతీపరమేశ్వరుల రూపంలో ఉండటం ఇక్కడి విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహాశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందుభాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణేశ్వరుడు, ఆంజనేయస్వామి ప్రతిష్ఠలు ఉన్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆగమ సంస్కృత విద్యాలయం...\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడంగాలతో కూడిన వేద విద్యాలయాన్ని (శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయం) ఆలయ ప్రాంగణంలో కొన్నేళ్ళ క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నెలకొల్పారు. ప్రకృతి రమణీయతతో బాటు నిరంతరం వేద ఘోషతో దేవాలయ ప్రాMగణం దర్శింప వచ్చిన భక్తులకు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతిని కలిగిస్తోంది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/3805540060642052209/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/bhadrakali-temple-warangal.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3805540060642052209"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3805540060642052209"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/bhadrakali-temple-warangal.html","title":" Bhadrakali Temple Warangal"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgp0Ytfartte4HzQdIj12xjcglM5pt2geuNDLpqJI5BMWhg0mQpuOO6-H7ajgu_U8Npg0TDqw_3JsvI0FagaXaVYjysfF7TJ3vvoSzaKveLJ-FYBQCgT7O5joCTJSEOkfynVn--Hzo2afcEqK72cPIF4srQb1w0udfyTSTVEojk9u5pHpo650CCF1gr8A/s72-w400-c-h217/IMG_20220928_190230.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-271393702642131942"},"published":{"$t":"2022-09-27T23:18:00.002-07:00"},"updated":{"$t":"2022-09-28T06:35:53.956-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Salvation giving seven holyplaces"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Salvation giving seven holyplaces\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEimdjLHbBkeiy-LXJWqKiEwvNaEYihvztTJEDdeJT2HZihJHzXwFO3E1QqKUpBq6yy1iStuPHrP_S2-xLvWWxBy8cBPLXfTKel_z5Aa7ezBOonDRVe69mwkQb8WFGHLWZvBFUdJKPPHIsgppIX5_I0eDqEUuus32kCivCJN4pgSaECJA5ES7QFm2JByCw/s1080/IMG_20220928_190459.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Salvation giving seven holyplaces\" border\u003d\"0\" data-original-height\u003d\"756\" data-original-width\u003d\"1080\" height\u003d\"280\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEimdjLHbBkeiy-LXJWqKiEwvNaEYihvztTJEDdeJT2HZihJHzXwFO3E1QqKUpBq6yy1iStuPHrP_S2-xLvWWxBy8cBPLXfTKel_z5Aa7ezBOonDRVe69mwkQb8WFGHLWZvBFUdJKPPHIsgppIX5_I0eDqEUuus32kCivCJN4pgSaECJA5ES7QFm2JByCw/w400-h280/IMG_20220928_190459.jpg\" title\u003d\"Salvation giving seven holyplaces\" width\u003d\"400\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003c/h3\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eముక్తి నొసగే సప్త క్షేత్రాలు\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eభారత పురాణాలు మనకు ఏడు ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియచేశాయి. దర్శన, స్మరణ,పఠన, శ్రవణ మాత్రాననే మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని భగవత్\u200c సన్నిధిని చేర్చే అవి ...1.అయోధ్య, 2.మథుర, 3.మాయ ( హరిద్వార్\u200c), 4.కాశి, 5.కంచి, 6.అవంతిక ( ఉజ్జయిని), మరియు 7.పూరి. వాటితో సరిసమానమైన స్థలాలు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. అవి 1,ఉడిపి, 2.కుక్కే-సుబ్రహ్మణ్యం, 3.కుంబాసి, 4.కోటేశ్వర, 5.శంకర నారాయణ,6.కొల్లూర్\u200c మరియు 7.గోకర్ణం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eస్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్నాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఏడు క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఉడిపి\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ కృష్ణ క్షేత్రాలలో పేరొందిన ఉడిపికి ఆ పేరు రావడానికి సంభందించి రెండు రకాల కధనాలు వ్యాప్తిలో ఉండటం విశేషం. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్ధం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు. దక్ష శాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడై, శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. రెండవ కధనం ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఉడిపి దై్వత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eకుక్కే సుబ్రహ్మణ్యం దేవస్థానం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా (160 కి. మీ ) దక్షిణ కర్ణాటకలో ఉన్నది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ దివ్య క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eలోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో మార్గశిర సుద్ద షష్టి నాడు ఇక్కడే జరిగినది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eస్కన్దునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార.కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eశంకర నారాయణ ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. స్థానిక గాధ గురించిన విశేషాలు అందుబాటులో లేవు. కానీ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తోంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో ! వ్యత్యాసము తెలియడానికి అన్నట్లు విష్ణు లింగ పై భాగాన కామ ధేనువు గిట్టల ముద్రలుంటాయి. మరో విశేషము ఏమిటంటే ఇక్కడ జయ విజయులు మరియు నంది ఉండటం. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eకోటేశ్వర\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఉడిపికి సుమారు ముపై్ప కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది. గతంలో ఉన్న ఏడు ప్రాకారాలలో కొంత వరకు కనుమరుగయ్యాయి. ఆలయ వెలుపల ఉన్న పెద్ద గద్దెను నిర్మించిన విధానానికి దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనపడతాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలా శాసనం ( ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటారు) ఇలా ప్రతివక్కటి విశేషమే !\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఅనెగుద్దె ( కుంభాషి )\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది అనెగుద్దె లేక కుంభాషి. ఉడిపికి ముపై్ప కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనే గుద్దే ( ఏనుగు తల). పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eతీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eయాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eయాగారంభములో పాండవులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ అందరి పూజలు అనుకొంటున్నారు. ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగ నది అంత ర్వాహినిగా ప్రవహించడం వలన వస్తోంది అంటారు. దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్దశిరస్సు, చెవులతో, నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eకొల్లూర్\u200c శ్రీ మూకాంబిక దేవి :\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకోలా మహర్షి లోక కళ్యాణార్ధం చేసిన తపస్సుకు సంతసించిన సదా శివుడు ప్రత్యక్షం కాగ మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకోన్నారట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eతదనంతర కాలంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఇక్కడ శ్రీ చక్ర సహిత దేవి యొక్క పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌలీశ్వర లింగాన్ని ప్రతిష్టించారట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదేవి నవరాత్రులు, శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ మహాబలేశ్వర స్వామి కొలువుతీరిన గోకర్ణం :\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఉత్తర కర్ణాటకలో ఉన్న సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరామాయణ కాలం నాటి ఈ క్షేత్ర గాధ అందరికి తెలిసినదే !\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపరమ శివుని మెప్పించి ఆత్మ లింగాన్ని తీసుకొని లంకానగారానికి వెళుతున్న రావణాసురుని నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాధ !\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ మహా బలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం ఒక ఆద్యాత్మిక పర్యాటక కేంద్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగోకర్ణం ఉడిపికి నూట డెభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఏడు స్థలాలను ఈ క్రింది మార్గంలో సందర్శించవచ్చును. తొలుత నేరుగా గోకర్ణం. తరువాత ఉడిపి తరువాత కుక్కే సుబ్రహ్మణ్యం. ఉడిపి నుండి బయలుదేరి కుందుపర వెళ్ళే దారిలో కుంబాషి, కోటేశ్వర సందర్శించుకొని కుందుపర, కొల్లూరు మీదగా శంకరనారాయణను చేరుకొని నాలుగు రోజులలో ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసుకోవచ్చును.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/271393702642131942/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/salvation-giving-seven-holyplaces.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/271393702642131942"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/271393702642131942"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/salvation-giving-seven-holyplaces.html","title":" Salvation giving seven holyplaces"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEimdjLHbBkeiy-LXJWqKiEwvNaEYihvztTJEDdeJT2HZihJHzXwFO3E1QqKUpBq6yy1iStuPHrP_S2-xLvWWxBy8cBPLXfTKel_z5Aa7ezBOonDRVe69mwkQb8WFGHLWZvBFUdJKPPHIsgppIX5_I0eDqEUuus32kCivCJN4pgSaECJA5ES7QFm2JByCw/s72-w400-c-h280/IMG_20220928_190459.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-4098160828076238224"},"published":{"$t":"2022-09-27T23:15:00.002-07:00"},"updated":{"$t":"2022-09-28T08:16:29.786-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":"Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEit5fVBk55dVfnzyXCmrqF6sZkyj3zuqepGpwVnICUbjvgCc8j8ASAE-8r0NScunOoroBNV5Nb18bsAS925YI6HLuzTCTqgwQv5AlSU2M8guZnWIXrjV1-U5lKOEJCQBTtLyL1-1Sb019lm0IXv6ov1NGHbrpMKwwyvdetTtOjQlk2fh_8PcR4cdzw41Q/s1433/IMG_20220928_204539.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg alt\u003d\"Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist)\" border\u003d\"0\" data-original-height\u003d\"1433\" data-original-width\u003d\"1080\" height\u003d\"400\" src\u003d\"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEit5fVBk55dVfnzyXCmrqF6sZkyj3zuqepGpwVnICUbjvgCc8j8ASAE-8r0NScunOoroBNV5Nb18bsAS925YI6HLuzTCTqgwQv5AlSU2M8guZnWIXrjV1-U5lKOEJCQBTtLyL1-1Sb019lm0IXv6ov1NGHbrpMKwwyvdetTtOjQlk2fh_8PcR4cdzw41Q/w301-h400/IMG_20220928_204539.jpg\" title\u003d\"Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist)\" width\u003d\"301\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\u003c/h3\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eకుమ్భేశ్వరాలయం-కుంభకోణం (తంజావూర్ జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eనిత్యాభిషేకం లేని శివలింగం-తమిళ నాడు లో కుంభకోణం తంజావూర్ జిల్లాలో ఉంది దీనిని ‘’దక్షిణ దేశపు ఆక్స్ ఫర్డ్ ‘’అని ఇంగ్లీష్ వారే కీర్తించారు .ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది .350అడుగుల పొడవు ,156అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత .అమ్మవారు మంగళాంబిక ..గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుక తో కుండ చేసి\u0026nbsp; వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల\u0026nbsp; కుమ్భేశ్వరుడయ్యాడు అందుకని ఇక్కడ నిత్యాభిషెకాలు ఉండవు . సుగంధ ద్వ్రవ్యాలనే లేపనం గా పూస్తారు ఇదో విచిత్రం .\u0026nbsp; చిత్రమాసం లో సూర్య కిరణాలు లింగం పై పడటం విశేషం . విశాలమైన నట రాజ మండపానికి పెద్ద రాతి చక్రాలు అమర్చబడటం మరో వింత పన్నెండుఏళ్ళకోసారి\u0026nbsp; ఇక్కడ మాఘమాసం లో మహా మాఘం ఇక్కడి కోనేరులో జరగటం ఇంకో విశేషం . పవిత్ర నదులన్నీ ఈ కోనేటిలో ప్రవేస్వ్శిస్తాయని నమ్మకం . లక్షలాది భక్తులు వచ్చి మాఘ స్నానం చేసి స్వామిని దర్శించి వెళ్ళటం మరొక విశేషం కోనేరు విస్తీర్ణం యిరవై ఎకరాలు అందులో ఇరవై రెండు బావులు ఉండటం విశేషాలకే విశేషం .\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/4098160828076238224/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/kumbeswara-temple-kumbakonamtanjavur.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/4098160828076238224"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/4098160828076238224"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/kumbeswara-temple-kumbakonamtanjavur.html","title":"Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEit5fVBk55dVfnzyXCmrqF6sZkyj3zuqepGpwVnICUbjvgCc8j8ASAE-8r0NScunOoroBNV5Nb18bsAS925YI6HLuzTCTqgwQv5AlSU2M8guZnWIXrjV1-U5lKOEJCQBTtLyL1-1Sb019lm0IXv6ov1NGHbrpMKwwyvdetTtOjQlk2fh_8PcR4cdzw41Q/s72-w301-c-h400/IMG_20220928_204539.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-1968240138499121928"},"published":{"$t":"2022-09-27T23:10:00.004-07:00"},"updated":{"$t":"2022-09-27T23:10:20.999-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Mettu Ramlingeswara temple"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Mettu Ramlingeswara temple\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003e\u0026nbsp;మెట్టు రామలింగేశ్వరాలయం-మెట్టుగుట్ట-వరంగల్\u200c జిల్లా\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eత్రేతాయుగంలో సీతారాములు ఇక్కడి శివలింగాన్ని పూజించారంటారు. ద్వాపరయుగంలో భీమసేనుడు ఈ కొండను దర్శించాడంటారు. కలియుగంలో ఓ కవి ఇక్కడే సరస్వతీమాత సాక్షాత్కారం పొందాడంటారు. ఆ క్షేత్రమే వరంగల్\u200cజిల్లా మడికొండ గ్రామంలోని మెట్టుగుట్ట!\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పిన పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశీ'గా పేరొచ్చింది. వరంగల్\u200c జిల్లా, హన్మకొండ మండలం, మడికొండ గ్రామంలో...హైదరాబాద్\u200c-హన్మకొండ జాతీయ రహదారి మీద కాజీపేట రైల్వే జంక్షనుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో...మెట్టుగుట్ట క్షేత్రానికి వచ్చి శివుడిని అర్చించినట్టు స్థానిక ఐతిహ్యం. అందుకే మెట్టు రామలింగేశ్వరాలయమన్న పేరు వచ్చింది. ఇక్కడున్న రామాలయమూ అంతే ప్రాచీనమైంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eకాకతీయుల కాలంలో...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్రాలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చు. దేవగిరి యాదవరాజుల దండయాత్రలను అరికట్టడానికి మడికొండ మెట్టుగుట్ట ప్రాంతం అనువైందని కాకతీయులు గుర్తించారు. అక్కడో కోట కూడా కట్టారు. క్రీ.శ. 1198-1261 మధ్యకాలంలో కాకతీయ రాజులు మెట్టుగుట్ట మీద ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eసిద్ధుల తపస్సుతో...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకరవుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా...పరమ శివుడు సిద్ధేశ్వరమూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కొండమీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి పూజలందుకుంటున్నారు. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చారు. సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గుట్టపై వాగీశ్వరీ ఉపాసన చేసినట్టు చెబుతారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందమని ఆశీర్వదించిందని ఓ కథనం. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపవినాశనిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవే. జీడి గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మిక. అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకుని, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందనీ...ఆవే ఈ శిలలనీ ఓ కథ ప్రచారంలో ఉంది. వీటినే దొంతలమ్మ గుండ్లని వ్యవహరిస్తారు. గుట్టమీద ఓ జత పాదముద్రలున్నాయి. ఇవి, ద్వాపరయుగంలో ఇక్కడికొచ్చిన భీమసేనుడివేనంటారు. అలా, ముచ్చటగా మూడు యుగాల్లోనూ మెట్టుగుట్ట ప్రశస్తిని పొందింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003cu\u003eఘనంగా బ్రహ్మోత్సవాలు\u003c/u\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఏటా మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి జాగరణ, శివపార్వతుల కల్యాణం నేత్రపర్వంగా సాగుతాయి. శ్రీరామనవమి వేడుకలు, కార్తీక దీపోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవంలో...తేరును లాగితే అవివాహితులకు కల్యాణయోగం ప్రాప్తిస్తుందంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఇలా వెళ్లాలి...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eనిత్యం హైదరాబాద్\u200c, కరీంనగర్\u200c తదితర ప్రాంతాలనుంచి వందలాది బస్సులు మడికొండ హైవే మీదుగా హన్మకొండ, వరంగల్\u200c వైపు వెళ్తుంటాయి. భక్తులు మడికొండ వద్ద బస్సుదిగి మెట్టుగుట్ట ఆలయానికి నడిచివెళ్లవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో వచ్చే భక్తులకు కాజీపేట జంక్షన్\u200c స్వాగతం పలుకుతుంది. ఇక్కడ బస్సుదిగితే స్టేషన్\u200c పక్కనే స్థానిక బస్టాండు ఉంటుంది. అక్కడ మడికొండ, ధర్మసాగర్\u200c, రాంపూర్\u200c, నారాయణగిరి, వేలేరు, పీసర రూటులో వెళ్లే ఏ బస్సు ఎక్కినా మడికొండ దగ్గర దిగి, మెట్టుగుట్ట క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు. భక్తుల సౌకర్యం కోసం నాలుగు సత్రాలున్నాయి.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/1968240138499121928/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mettu-ramlingeswara-temple.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1968240138499121928"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1968240138499121928"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/mettu-ramlingeswara-temple.html","title":" Mettu Ramlingeswara temple"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-6970499525954616858"},"published":{"$t":"2022-09-27T23:07:00.006-07:00"},"updated":{"$t":"2022-09-27T23:07:28.477-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Hamsaladeevi Venugopala Swamy"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Hamsaladeevi Venugopala Swamy\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eహంసలదీవి వేణుగోపాలస్వామి\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారి పోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ప్రబలంగా విన్పిస్తోంది. అలాంటి అత్యంత పవిత్ర స్థలంలో కొలువైవున్నాడు వేణుగోపాల స్వామి. హంసలదీవి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ పవిత్ర క్షేత్ర విశేషాలు\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకి లాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధిం చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భ వించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి. నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకి వలె ధరించి కృష్ణా సాగ రసంగమ పవిత్ర ప్రదేశం లో మునిగింది. పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమహం సలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఆలయ విశేషాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక రాత్రిలో దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం. దేవాలయ నిర్మాణం పూర్త యి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవ తలు వెళ్లి పోయారని, అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని చెప్పేవారు. ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. 1977లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు దీన్ని ప్రారంభించారు.మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండ వచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eక్షేత్రపురాణం...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రాదుర్భావాన్ని గూర్చి కథ ఒకటి జనశృతిగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవాడట. మేతమేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు. ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక, చెత్తంతా పోగు చేసి పుట్టమీద వేసినిప్పుపెట్టారట. పుట్టలోని స్వామికి వేడితగలడం, ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం, క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది.కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో ఉన్నానని చెప్పడంతో గ్రామస్తులు వెళ్లి ఊరేగింపుగా స్వామి వారిని తీసుకొచ్చి ప్రతిష్టించారట. ఆ విగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటున్నది. భిన్నమైన విగ్రహం ఇప్పటిక్కూడా అలంకరించబడిన మూలవిరాట్\u200c ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eసరిగంగ స్నానాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదే శంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరే ళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిద్ర చే స్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు. ఆలయం చుట్టూ ఉన్న కుడ్యాలలో ఎన్నో అంద మైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయా నికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణమండపం కన్పిస్తుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఉత్సవాలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమాఘపౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాదిమంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eప్రత్యేకతలు...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయం తుపానులు, ఉప్పెనల నుండి గ్రామస్తులను కాపాడుతూ వస్తోంది. 1864, 1977 ఉప్పెనల నుండి ఎందరో గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర ఈ ఆలయానిది. సుమారు 6, 7 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు చెక్కుచెదరకుం డా నిలబడటమే కాకుండా, కొన్నివందల ప్రాణాలను నిల బట్టిన ఘనత ఈ ఆలయ సొంతం. ఇటువంటి గట్టి కట్టడా న్ని నిర్మించిన ఆ శిల్పులను ఒక్కసారి గుర్తుచేసుకొని జోహా ర్లు అర్పించాలి. శ్రీజనార్ధనస్వామి, శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణం లో అక్కడక్కడ పడి ఉన్న కొన్ని శిథిల శిల్పాలు చెదిరిన మన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కనబడతాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఎక్కడుంది?\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/6970499525954616858/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/hamsaladeevi-venugopala-swamy.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6970499525954616858"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/6970499525954616858"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/hamsaladeevi-venugopala-swamy.html","title":" Hamsaladeevi Venugopala Swamy"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-8992597289310064181"},"published":{"$t":"2022-09-27T23:02:00.009-07:00"},"updated":{"$t":"2022-09-27T23:02:58.289-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Shiva Temple-Yaganti(Karnool)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Shiva Temple-Yaganti(Karnool)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003e\u0026nbsp;శివాలయం-యాగంటి(కర్నూలు జిల్లా), మహానంది, అహోబిలం క్షేత్రాలు\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u0026nbsp; \u0026nbsp; చుట్టూ ఎర్రమలకొండలు... ఆ కొండల మధ్యలో అపురూపమైన శివాలయం... అందులో విగ్రహరూపంలో దర్శనమిచ్చే శివుడు... కలియుగాంతంలో రంకెలు వేస్తాడని భక్తులు నమ్మే బసవన్న... ఇలాంటి ఎన్నో విశేషాలకు ఆలవాలం కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకాకులు దూరని కారడవి అని కథల పుస్తకాల్లో చదువుతుంటాం. అలాంటి అడవుల సంగతేమోగానీ... ఒక్కటంటే ఒక్క కాకి కూడా లేని ప్రాంతాలు మాత్రం మనదేశంలో కొన్ని ఉన్నాయి. అలాంటివాటిలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో యాగంటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న యాగంటిలో కాకులు లేకపోవడానికి గల కారణాన్ని చెప్పే పురాణ కథనం ఒకటి ఉంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eఏకశిలపై శివపార్వతులు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపూర్వం అగస్త్య మహర్షి యాగంటి ప్రాంతంలో పర్యటించారట. చుట్టూకొండలూ, జలపాతాలతో రమణీయంగా ఉన్న ఈ ప్రాంతంలో వేంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారట. వేంకటేశుని శిలావిగ్రహాన్ని రూపొందించే సమయంలో చేతి బొటనవేలి గోరు విరిగిపోయిందట. ఎందుకిలా జరిగిందని అగస్త్యుడు శివుడికోసం ఘోరమైన తపస్సు చేశాడట. మధ్యలో కాకులు ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించాయట. కోపోద్రిక్తుడయిన ఆ మహర్షి ఈ ప్రాంతంలో ఇకమీదట కాకులు ఉండవని శపించాడట. అప్పట్నుంచీ ఇక్కడ కాకులు తప్ప మిగతా పక్షులన్నీ తిరుగాడుతుంటాయి. ఆ తరవాత అగస్త్యుడి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు పరమేష్ఠి... 'మహర్షీ, వేంకటేశుని విగ్రహం గురించి నువ్వు బాధపడనవసరం లేదు. ఇక్కడ నేను నేను లింగాకారంలో కాకుండా ఉమాసమేతుడనై ఏకశిలపై వెలసి భక్తులను కటాక్షిస్తాను' అని చెప్పాడట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eపెరిగే బసవన్న\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఆలయ ముఖ మండపంలో నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో 'యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేనయా' అని చెప్పారు. నిజంగానే ఈ నంది విగ్రహ పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. భారత పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ఆలయాన్ని కార్తీకమాసంలోనూ, శివరాత్రి మహోత్సవాల్లోనూ కొన్ని లక్షలమంది భక్తులు దర్శించుకుంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న యాగంటి మరో విశేషం చిన్నకోనేరు. చుట్టుపక్కలున్న పర్వత సానువుల గుండా ఇందులోకి నీరు ప్రవహిస్తుంటుంది. అగస్త్య మహర్షి స్నానం చేసిన ఈ కోనేరును అగస్త్య పుష్కరిణి అంటారు. ఇందులోంచి నీరు ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి వస్తుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eయాగంటిలో మరో విశేషం... సహజ సిద్దంగా ఏర్పడిన గుహలు. వీటిలో రోకళ్ల గుహ, వేంకటేశ్వరస్వామి గుహ, శంకర గుహ ముఖ్యమైనవి. రోకళ్ల గుహలో అగస్త్యుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేశాడట. అగస్త్యుడు వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గుహను వేంకటేశ్వర గుహగా పిలుస్తారు. శంకరగుహ వద్ద వీరబ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానోపదేశం చేసినట్లు చెబుతారు. ఇక్కడికి సమీపంలోనే ఎర్రజాల గుహలూ ఉన్నాయి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eకర్నూలు జిల్లా కేంద్రం నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది బనగానపల్లి పట్టణం. అక్కడినుంచి 15 కి.మీ. దూరం ప్రయాణిస్తే యాగంటికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. యాగంటి నుంచి 75 కి.మీ. దూరంలో మహానంది, అహోబిలం క్షేత్రాలు ఉన్నాయి. యాగంటికి వచ్చే భక్తులు బస చేయడానికి అద్దె గదులు, అన్నదాన సత్రాలు ఉన్నాయి.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/8992597289310064181/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/shiva-temple-yagantikarnool.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/8992597289310064181"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/8992597289310064181"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/shiva-temple-yagantikarnool.html","title":" Shiva Temple-Yaganti(Karnool)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-1222472668062099273"},"published":{"$t":"2022-09-27T23:01:00.000-07:00"},"updated":{"$t":"2022-09-27T23:01:00.246-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Komaravelli Mallanna "},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u0026nbsp;\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003eKomaravelli Mallanna , కొమరవెల్లి మల్లన్న\u003c/span\u003e\u003c/h2\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్ళలేని వారు తమ ప్రాంతంలో ఉన్న మల్లన్న ఆలయాలను దర్శించుకోవడం తెలుగునాట చాలాకాలంగా ఉన్న సంప్రదాయం. కాశీ క్షేత్రాన్ని సందర్శించేందుకు వెళ్ళిన వారు తిరిగి రారనే పాతకాలపు సామెత మనందరికీ తెలిసిందే. ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో పుట్టిన సామెత అది. అలాగే, శ్రీశైల మల్లి కార్జున స్వామి దర్శనానికి వెళ్ళలేని వారు విజయవాడలో దుర్గా మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నట్టే, వరంగల్\u200c జిల్లాలో కొమరవెల్లి మల్లన్నను దర్శించుకుంటూ ఉంటారు. హైదరాబాద్\u200cకి 95 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండలలో వెలిసిన మల్లిఖార్జున స్వామి గురించి ఒగ్గు కథ ప్రచారంలో ఉంది. మేడాలమ్మను ఆమె సోదరులు పెట్టిన షరతులకు అంగీకరించి మల్లన్న వివాహం చేసుకున్నాడన్నది ఈ కథ ఇతి వృత్తం. తనను భక్తితో కొలిచిన వారిని మల్లన్న అనుగ్రహిస్తాడన్నది భక్తుల నమ్మకం. కొమరవెల్లి మల్లన్న దర్శనం సర్వపాపహరమని అనుకుంటూ భక్తులు అర్చనలు చేస్తూ ఉంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇక్కడ మల్లన్న గొల్ల కేతమ్మ, మేడాలమ్మలతో వెలిశాడు. శివరాత్రికి కొమరవెల్లిలో పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. తెలంగాణా జిల్లాల నుంచే కాక, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. తన భక్తులు ఎటువంటి ఆపదలో ఉన్నా, తనను మొక్కుకున్నట్టయితే, వారిని ఎన్ని కష్టాల నుంచైనా విముక్తి చేయగల దేవునిగా ఇక్కడి మల్లన్న ప్రసిద్ధి. ఈ క్షేత్రం యాదవ, కురుమ సామాజికవర్గాలకు చెందిన వారు మల్లన్నను ఇలవేలుపుగా భావించి అర్చనలు జరుపుతూ ఉంటారు. ఈ ఆలయ వ్యవస్థాపకుడు, ధర్మకర్తలసంఘం చైర్మన్\u200c మాసానపల్లి నరసింగరావు యాదవ్\u200c 1991లో కన్ను మూసేవరకూ ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణం జరిపించేవారు. ఇప్పుడు వారి వారసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సిద్ధి పేటకు వెళ్ళే దారిలో నెలకొని ఉన్న కొమరవెల్లి గ్రామంలో కొండపై వెలిసిన మల్లన్నను కోర్కెలు తీర్చే మల్లన్నగా భక్తులు పేర్కొంటూ ఉంటారు. ఈ ఆలయం పక్కనే కొండ పోచమ్మ ఆలయం ఉంది.మల్లన్న దర్శనానంతరం పోచమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కొండల్లో వేంచేసిన మల్లన్న భక్తుల పాలిట కల్పద్రుమంగా పేరొందాడు, మల్లన్న ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొమరవెల్లికి హైదరాబాద్\u200c, వరంగల్\u200c,సిద్ధి పేటల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/1222472668062099273/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/komaravelli-mallanna.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1222472668062099273"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/1222472668062099273"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/komaravelli-mallanna.html","title":" Komaravelli Mallanna "}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-2166987154919647641"},"published":{"$t":"2022-09-27T22:09:00.007-07:00"},"updated":{"$t":"2022-09-27T22:09:40.649-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Gokarna Temples-Gokarnam(Karnataka)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Gokarna Temples-Gokarnam(Karnataka)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eఆత్మలింగ క్షేత్రం గోకర్ణం-దేవాలయాలు-గోకర్ణం(కర్ణాటక)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eపురాణ కథ\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఅప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) \u003d గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eపురాతన ప్రాశస్త్యం\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eకోటితీర్థం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eమహాబలేశ్వరాలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eతామ్రగౌరీ ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eమహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eమహాగణపతి ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eరావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eగోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్\u200cకి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.\u003c/p\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eగోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు :\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eధారేశ్వర ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eగుణవంతేశ్వర ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eమురుడేశ్వర ఆలయం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eపంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/2166987154919647641/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/gokarna-temples-gokarnamkarnataka.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2166987154919647641"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/2166987154919647641"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/gokarna-temples-gokarnamkarnataka.html","title":" Gokarna Temples-Gokarnam(Karnataka)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-8482077491165954935"},"published":{"$t":"2022-09-27T22:06:00.004-07:00"},"updated":{"$t":"2022-09-27T22:06:40.721-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" North Swamimalai Temple(New Delhi)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;North Swamimalai Temple(New Delhi)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eఉత్తర స్వామిమలై మందిర్\u200c(న్యూఢిల్లీ),సహస్రార క్షేత్రం\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ధామాల్లో ప్రఖ్యాతి వహించిన ఆరు పడైవీడు క్షేత్రాల తరవాత అంతే స్థాయిలో ఏడవ పడైవీడుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం - ఉత్తర స్వామిమలై. ఈ ఆలయం భారత దేశ రాజధాని అయిన హస్తినాపురంలో (అంటే ప్రస్తుత న్యూఢిల్లీలో) ఉన్నది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి వారు శ్రీ స్వామినాథ స్వామిగా కొలువబడతారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఉత్తర స్వామిమలై తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై క్షేత్ర నమూనాలో నిర్మిం చబడినది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, కర్పగ వినాయగర్\u200c, మీనాక్షీ అమ్మవారు, సుందరేశ్వర స్వా మి వార్లు, ఇతర పరివార దేవతలు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాన్ని సహస్రార క్షేత్రంగా కొలుస్తారు. సుబ్రహ్మణ్యుని ఆరు పడైవీడు క్షేత్రాలు మన శరీరంలో ఆరు చక్రములకు (షట్చక్రాలు) ప్రతీకగా పెద్దలు చెప్తారు. అవి వరుసగా...\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e1. తిరుచెందూర్\u200c - మూలాధార చక్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e2. తిరుప్పరంకుండ్రం - స్వాధిష్టాన చక్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e3. స్వామిమలై - మణిపూరక చక్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e4. పళని - అనాహత చక్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e5. పళముదిర్చొళై - విశుద్ధి చక్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e6. తిరుత్తణి - ఆజ్ఞా చక్రం.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eవీటితో పాటు... ఉత్తర స్వామి మలై (సహస్రార చక్రం) ఏడవదిగా ప్రసిద్ధిగాంచింది. ఆరు చక్రాలతో పాటు, బ్రహ్మ రంధ్ర స్థానం అయిన సహస్రార చక్రంగా ఈ ఉత్తర స్వా మి మలై క్షేత్రం అని గురువులు, పెద్దలు నిర్ధారించారు. అందుకే ఈ ఉత్తర స్వామిమలైని సహస్రార క్షేత్రం అంటా రు (ఇక్కడ ఆలయంలో జరిగే ప్రతీ పూజా, ఉత్సవాలు అ న్నిటా సంకల్పంలో, భరత ఖండే, ఇంద్రప్రస్థ నగరే, గురు గ్రామే, సహస్రార క్షేత్రే అని ఇక్కడ అర్చకులు చదువుతారు).\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భగుడి 90 అడుగుల ఎత్తు ఉన్న కొండ మీద ఉంటుంది. తమిళ భాషలో కొండని మలై అంటారు. కాబట్టే, ఈ క్షేత్రం ‘మలై మందిర్\u200c’ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, కరచరణాదులతో ఉన్న భగవంతుని మూర్తిని సాధారణంగా బ్రహ్మ స్థానం లోనూ, లేదా గర్భగుడి మధ్యలోనూ ప్రతిష్ఠ చేయరు. కానీ, ఇక్కడ ప్రత్యేకత సుబ్రహ్మణ్య స్వామివారి మూల విగ్రహ మూర్తిని బ్రహ్మస్థానంలో ప్రతిష్ఠ చేశారు.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eక్షేత్ర ఆవిర్భావం...\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e--1940వ దశకంలో ఢిల్లీ నగరంలో దక్షిణ భారతీయులు తక్కువగా ఉండేవారు. ఆ సమయంలో స్వామినాథ స్వామి వారి యొక్క ఒక మహాభక్తుడు ఉండేవారు. వారికి భగవాన్\u200c రమణ మహర్షి స్వయంగా పచ్చతో తయారు చేసిన స్వామినాథ స్వామి వారి మూర్తిని బహూకరించారు. వీరు ఆ మూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో రోజూ పూజించేవారు. ప్రతీ ఏటా కార్తీకమాసంలో తమిళులు ఎంతో భక్తి శ్రద్ధల తో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలను ఈ భక్తుడు కూడా జరి పేవారు. వీరు మొదటగా 1943 లో స్వామినాథ స్వామి వారి మూర్తిని సకల జనులూ దర్శించేవిధంగా, స్కంద షష్ఠి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. నెమ్మదిగా ప్రతీ సంవత్సరం స్కంద షష్ఠి ఉత్సవాలలో పాల్గొనే భక్తుల సంఖ్య వేలలోకి చేరింది. స్వామివారికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించవలసిన తరుణం ఆసన్నమ యింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eభక్తులందరూ స్వామి నాథ స్వామి ఆలయం కోసం ఒక ఎత్తయిన స్థలం వెదకడం ఆరంభించారు. అయితే, కారుణ్యమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు ఆయన మందిరం యొక్క స్థలం ఎక్కడ ఉండాలో వారే ఒక భక్తుని స్వప్నంలో కనిపించి తెలియజేశారు. స్వామి ఎంచుకున్న స్థలం, ఢిల్లీ నగరంలోనే వసంత గ్రామం అనే చోట, దట్టమైన రేగిచెట్ల నడుమ ఉన్న ఒక చిన్నకొండ. ప్రస్తుతం ఈ వసంత గ్రామాన్నే ‘వసంత్\u200c విహార్\u200c’గా పిలుస్తారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eస్వామి వారే స్థల నిర్ణయం చేశాక, ఇక తిరుగు ఉంటుందా... ఆ తరువాత భారత ప్రభుత్వ పురాతత్వ శాఖ వారు ఈ కొండ ఉన్న స్థలాన్ని ఆధ్యాత్మిక/ధార్మిక స్థలంగా అనువైనది అని అనుమతి మంజూరు చేశారు. అప్పట్లో శ్రీ లాల్\u200c బహదూర్\u200c శాస్ర్తి గారు ప్రధానిగా ఉన్న రోజులు. వారి ప్రభుత్వం వసంత విహార్\u200c లోని ఈ కొండ ఉన్న స్థలాన్ని 21,000 రూపాయల ధరకు ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e1961 అక్టోబర్\u200c 18న, సుప్రీం కోర్టు జడ్జి, సంగీత కళానిధి శ్రీ వేంకటరమణ అయ్యర్\u200c గారి ఆధ్వర్యంలో శ్రీ స్వామినాథ స్వామి సేవా సమాజం స్థాపించబడినది. నెమ్మదిగా ఆలయ నిర్మా ణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. నిధుల సేకరణలో భాగంగా, తమిళనాడు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్\u200c ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థా నం వారు ఇరవైఐదు వేల రూపాయలు స్వామి మలై నిర్మా ణానికి చేయి అందించారు. 1963 లో ఆ స్థలంలో ఒక చిన్న తాత్కాలిక మందిరం నిర్మించి, ఒక ఉత్సవమూర్తిని ఉంచి, నిత్యారాధనలు ప్రారంభం చేశారు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eఇక ప్రధాన మందిర నిర్మాణం చేపట్టే దిశగా, తమిళనాడు ప్రభుత్వ అనుమతితో, ప్రఖ్యాత ఆలయ వాస్తు-శిల్ప కళా నిపుణుడు, శ్రీ గణపతి స్థపతి గారు ఉత్తర స్వామి మలై మందిర నిర్మాణం చేసే బాధ్యత స్వీకరించారు. శ్రీ గణపతి స్థపతి గారు, శ్రీ వైద్యనాథ స్థపతి యొక్క కుమారుడు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో ప్రఖ్యాత ఆలయ/భగవన్మూర్తుల నిర్మాణం జరిగింది. వీరిని కంచి పరమాచార్య స్వామి వారు ఎంతో అభిమానించి గౌరవించేవారు.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/8482077491165954935/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/north-swamimalai-templenew-delhi.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/8482077491165954935"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/8482077491165954935"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/north-swamimalai-templenew-delhi.html","title":" North Swamimalai Temple(New Delhi)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-5655761100908271862.post-3617903629472432453"},"published":{"$t":"2022-09-27T22:04:00.003-07:00"},"updated":{"$t":"2022-09-27T22:04:15.157-07:00"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"TEMPLES"}],"title":{"type":"text","$t":" Jonnawada kamakshitay Temple(Nelluru dist)"},"content":{"type":"html","$t":"\u003ch2 style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"color: #ff00fe;\"\u003e\u0026nbsp;Jonnawada kamakshitay Temple(Nelluru dist)\u003c/span\u003e\u003c/h2\u003e\u003ch3 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eజొన్నవాడ కామాక్షితాయి క్షేత్రం(శ్రీ పొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లా)\u003c/u\u003e\u003c/h3\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి. శ్రీ పొట్టిశ్రీ రాము లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చు తూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది.\u003c/p\u003e\u003ch4 style\u003d\"text-align: justify;\"\u003e\u003cu\u003eఆలయ ప్రాశస్థ్యం..\u003c/u\u003e\u003c/h4\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు.పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, ఆహావనియాగ్ని, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు. శ్యపు ని యజ్ఞయాగానికి పర్వశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించి నట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eబిందుబింబంగా అమ్మవారు\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e-స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శి లారూపం దాల్చింది. అనంత కాలంలో జాల ర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించా రు. నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి కామాక్షితాయిగాను భక్తకో టి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురా ణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eపినాకిని తీర్థం సర్వపాపహరణం\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eదక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వారపయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరినఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eత్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించి నట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది. 1969 ఏఫ్రిల్\u200c మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖ రేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మ వారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడక్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eశైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి. 9 రోజుల పాటు నిర్వ హించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు. ఆలయ కార్య నిర్వా హణాధికారి వేగూరు రవీంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు వారణాసి వెంకట శివగంగా ప్రసాద్\u200c లు కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్ప దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక.\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003e\u003cb\u003e\u003ci\u003e\u003cu\u003eసంతానప్రాప్తికి కొడిముద్ద...\u003c/u\u003e\u003c/i\u003e\u003c/b\u003e\u003c/p\u003e\u003cp style\u003d\"text-align: justify;\"\u003eసంతానం లేనివారు అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిదిరోజుల పాటు దీక్షపూని ధ్వజస్తంభ ప్రసాదమైన కొడిముద్దను ఫలహారంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. జిల్లా కేంద్రం నుంచి జొన్నవాడ 8 కి.మీ దూరంలో వుంది. నెల్లూరు ములుమూడి బస్టాండు నుంచి ఇరుకళల పరమేశ్వరి ఆలయం మీదుగా వెళ్లవచ్చు. లేదా వెంకటేశ్వరపురం, బుచ్చిరెడ్డిపాళెం మీదుగా చేరుకోవచ్చు.\u003c/p\u003e"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.apteachers9.com/feeds/3617903629472432453/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/jonnawada-kamakshitay-templenelluru-dist.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3617903629472432453"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/5655761100908271862/posts/default/3617903629472432453"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.apteachers9.com/2022/09/jonnawada-kamakshitay-templenelluru-dist.html","title":" Jonnawada kamakshitay Temple(Nelluru dist)"}],"author":[{"name":{"$t":"APTeachers9"},"uri":{"$t":"https://www.blogger.com/profile/10046279669852347761"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"thr$total":{"$t":"0"}}]}});